• Home » Himachal Pradesh

Himachal Pradesh

Amrithsar to Kullu: అమృత్‌సర్ నుంచి కులుకి డైరెక్ట్ ఫ్లైట్.. ప్రారంభం ఎప్పటి నుంచంటే?

Amrithsar to Kullu: అమృత్‌సర్ నుంచి కులుకి డైరెక్ట్ ఫ్లైట్.. ప్రారంభం ఎప్పటి నుంచంటే?

అలయన్స్ ఎయిర్ అక్టోబరు 1 నుంచి నేరుగా అమృత్‌సర్ నుంచి కులుకి విమానాలు నడపనుంది. వారానికి 3 సార్లు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 1 నుంచి నేరుగా సిమ్లా, అమృత్ సర్ లకు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్రవారాల్లో కులుకు వెళ్లే విమానం నడుస్తుంది.

Viral Video: అర్ధరాత్రి షాకింగ్ సీన్.. ఓ యువతిని ఈడ్చుకుంటూ వెళ్తున్న యువకుడు.. అసలు కారణం తెలిసి అవాక్కైన పోలీసులు..!

Viral Video: అర్ధరాత్రి షాకింగ్ సీన్.. ఓ యువతిని ఈడ్చుకుంటూ వెళ్తున్న యువకుడు.. అసలు కారణం తెలిసి అవాక్కైన పోలీసులు..!

నేటి సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలై.. జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరైతే పబ్బుల పేరుతో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువ శాతం యువతులు కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో...

CM Sukhvindar Singh Sukhu: రూ.51 లక్షల సేవింగ్స్‌ని వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన సీఎం

CM Sukhvindar Singh Sukhu: రూ.51 లక్షల సేవింగ్స్‌ని వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన సీఎం

భారీ వర్షాలు, వరదల(Floods)తో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ని వ్యక్తిగతంగా ఆదుకోవడానికి సీఎం సుఖ్వీందర్ సింగ్(CM Sukhvindar Singh Sukhu) సుఖు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం తన జీవిత కాల సేవింగ్స్ ని వరద బాధితులకు సాయంగా అందించారు. శుక్రవారం రూ.51 లక్షల సేవింగ్ మనీని ఆయన భార్య కమలేష్ ఠాకూర్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనాకు సంబంధిత చెక్కును అందజేశారు.

RTC Bus: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ జర్నీ.. చేతిలో పెళ్లి ఆల్బమ్‌కు కూడా టికెట్ వేసిన కండక్టర్.. చివరకు ఓ ఐఏఎస్ అధికారే..!

RTC Bus: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ జర్నీ.. చేతిలో పెళ్లి ఆల్బమ్‌కు కూడా టికెట్ వేసిన కండక్టర్.. చివరకు ఓ ఐఏఎస్ అధికారే..!

ఆర్టీసీలో బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు పదే పదే ప్రచారం చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రైవేట్ బస్సులతో పోల్చి చూస్తే.. ఆర్టీసీ ప్రయాణం మేలని భావించి చాలా మంది ఈ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు..

Himachal Pradesh : కులు జిల్లాలో కొండచరియ బీభత్సం.. కుప్పకూలిన ఏడు భవనాలు..

Himachal Pradesh : కులు జిల్లాలో కొండచరియ బీభత్సం.. కుప్పకూలిన ఏడు భవనాలు..

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. వరదలతో అతలాకుతలమైన ఈ రాష్ట్రంలో తాజాగా కొండచరియ విరిగిపడటంతో ఏడు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి.

Indian Army: వీరమరణం పొందిన ఆ జవాన్ కోసం.. ఊరు ఊరంతా కదిలొచ్చింది.. రాత్రికి రాత్రే గ్రామానికి రోడ్డు వేసి..!

Indian Army: వీరమరణం పొందిన ఆ జవాన్ కోసం.. ఊరు ఊరంతా కదిలొచ్చింది.. రాత్రికి రాత్రే గ్రామానికి రోడ్డు వేసి..!

సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు ..

Shimla Railway Track: గాల్లో తేలుతున్న రైల్వే ట్రాక్.. వర్షాల ధాటికి కొట్టుకుపోయిన భూభాగం

Shimla Railway Track: గాల్లో తేలుతున్న రైల్వే ట్రాక్.. వర్షాల ధాటికి కొట్టుకుపోయిన భూభాగం

ఫ్యాంటసీ సినిమాల్లో రైళ్లు, పెద్ద పెద్ద వాహనాలు గాల్లో తేలడం చూసే ఉంటారు. కానీ.. రియల్ లైఫ్‌లో రైల్వే ట్రాక్ గాల్లో తేలడం ఎప్పుడైనా చూశారు. ఈ అరుదైన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో...

హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి

హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.

Heavy Rains Effect: భారీ వర్షాలకు శివాలయం కూలి 9 మంది మృతి.. ప్రమాద ప్రాంతానికి సీఎం

Heavy Rains Effect: భారీ వర్షాలకు శివాలయం కూలి 9 మంది మృతి.. ప్రమాద ప్రాంతానికి సీఎం

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని శివాలయం కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 9 మంది మరణించారు.

Viral Video: భారీ వర్షాలకు కాలేజీ భవనం ఎలా కూలిపోయిందో చూడండి.. రాష్ట్రంలో ఎంత మంది చనిపోయారంటే..?

Viral Video: భారీ వర్షాలకు కాలేజీ భవనం ఎలా కూలిపోయిందో చూడండి.. రాష్ట్రంలో ఎంత మంది చనిపోయారంటే..?

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి