Home » Himachal Pradesh
యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం ఇప్పటికే జలమయమయ్యాయి. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలతో హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh Rains) అతలాకుతలం అవుతోంది. జూలైలోని మొదటి 10 రోజుల్లో ఏకంగా 200 శాతం అధిక వర్షపాతం (rainfall) నమోదైదంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ప్రదేశ్లో జూలై 1 నుంచి 11 మధ్య 249.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 76.6 మిల్లీ మీటర్లుగా ఉంటుంది.
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకూతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తెడంతో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటలపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు.
వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
ఇద్దరు వ్యక్తులు ఏటీఎం నుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు.
ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.
ఈటానగర్: ఎడతెరిపి లేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్లో విధ్వంసం సృష్టించాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగడంతో వరద బీభత్సం సృష్టిస్తోంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమై ఐదుగురు మృతి చెందారు. వరద బీభిత్సం, కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విధ్వంసం దృశ్యాలు సోషల్ మీడియాలో కనిస్తున్నాయి.
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. చాలా మంది తప్పని తెలిసినా నిబంధనలు ఉల్లఘించి మరీ ప్రమాదాలకు కారణమవుతుంటారు. అలాగే కొన్నిసార్లు కొందరు డ్రైవర్ల అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. ఇలాంటి..
ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై చర్చ వేగం పుంజుకుంది. ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మిత్రపక్షాలు కూడా విభిన్న వాదనలను వినిపిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) యూసీసీని సమర్థిస్తూ ఫేస్బుక్లో మాట్లాడారు.
‘నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా డుగ్ డుగ్ మని’ అనే పాట కొంతకాలం క్రితం వరకు శ్రోతలను ఓ ఊపు ఊపేసింది. మరి ఆ పాట విని ప్రేరణ పొందాడో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ భర్త తన భార్యతో కలిసి యాత్రకు వెళ్లడానికి బుల్లెట్ బండిని దొంగతనం చేశాడు. అంతటితో ఆగకుండా నగదును కూడా దొంగతనం చేశాడు.