Home » Health news
30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.
పసుపు.. వంటింట్లో ఇది ముఖ్యమైన పదార్థం. పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడమే కాదు.. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిటెకెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
హెచ్చుతగ్గులను(డిస్లిపిడెమియా) నివారించేందుకు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎ్సఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్లిపిడెమియా నిశ్శబ్ద హంతకి ....
మారుతున్న జీవన శైలి చాలా మంది ప్రవర్తనలో మార్పులు తెస్తోంది. ఒత్తిడికి గురై ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని కూడా మరుస్తున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ.. చిరాకుగా ఉంటూ, నిరాశకు లోనవుతూ ఉంటే శరీరంలో ఓ లోపం ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.
Zika Virus: కరోనా మహమ్మారి పోయిందనుకుంటే.. మరో మహమ్మారి జనాలను వెంటాడుతోంది. తాజాగా జికా వైరస్ ప్రజలను హడలెత్తిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్తో అనేక మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది.
సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆధునిక కాలంలో చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా ఎక్కువమందిలో కనిపించే సమస్య ఊబకాయం. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
Hair Care Tips in Telugu: చాలా మంది తమ జుట్టును అందంగా, పొడవుగా, ఒత్తుగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే వైద్యులను కూడా సంప్రదిస్తారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేక నిస్సహాయంతో ఉండిపోతారు. అలాంటి వారికోసమే ఆయుర్వేద నిపుణులు మంచి హోమ్ రెమిడీని చెబుతున్నారు. ఇంట్లో నిత్యం వినియోగించే పదార్థాలతోనే..
హెర్బల్ టీతో మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరడంతో పాటు కొన్ని రుగ్మతలు కూడా అదుపులోకొస్తాయి. కాబట్టి రుగ్మతకు తగిన టీని ఎంచుకుని, తరచూ తాగుతూ ఉండాలి.
జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి. పారాసిటమాల్ ట్యాబ్లెటే కదా. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆ మెడిసిన్ వేసుకోవడానికే భయపడతారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది.