• Home » Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Nalgonda News: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

Gutha Sukender Reddy: వారు సమాచారం ఇవ్వలేదు..  ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు

Gutha Sukender Reddy: వారు సమాచారం ఇవ్వలేదు.. ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు

ఈ నెల 25వ తేదీ నుంచి గొంతు నొప్పి, దగ్గు మరియు జ్వరంతో బాధపడుతున్నానని తెలంగాణ శాసన సభ పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) వ్యాఖ్యానించారు.

TS Politics:  ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం... ఇంకారాని చైర్మన్ గుత్తా.. కేసీఆరే కారణమా?

TS Politics: ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం... ఇంకారాని చైర్మన్ గుత్తా.. కేసీఆరే కారణమా?

Telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్, అమరుల్లా ఖాన్ ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు.

Gutha Sukender Reddy: నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు... చాలా కంఫర్ట్‌గా ఉన్నాను

Gutha Sukender Reddy: నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు... చాలా కంఫర్ట్‌గా ఉన్నాను

తాను బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మారాల్సిన అవసరం లేదని.. చాలా కంఫర్ట్‌గా ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Gutha Sukhender Reddy : భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారు

Gutha Sukhender Reddy : భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారు

తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన నల్గొండలోని తన నివాసంలో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారన్నారు

బువ్వ పెట్టి.. పదవి గుంజుకోవాలని అనుకుంటుండు: బీఎల్‌ఆర్‌పై గుత్తా ఫైర్

బువ్వ పెట్టి.. పదవి గుంజుకోవాలని అనుకుంటుండు: బీఎల్‌ఆర్‌పై గుత్తా ఫైర్

కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్)పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహన వ్యాఖ్యలు చేశారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో అసైన్డ్ భూముల పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గుత్తా మాట్లాడుతూ.. బువ్వ పెట్టి.. పదవి గుంజుకోవాలని బీఎల్ఆర్ అనుకుంటున్నారని విమర్శించారు.

Gutha: తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారు

Gutha: తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పోచారం శ్రీనివాస రెడ్డి

Hyderabad: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పోచారం శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్: సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Gutta Sukhender Reddy : జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోంది

Gutta Sukhender Reddy : జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోంది

జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని.. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోందని.. శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Gutha Sukender Reddy: కేవీపీ కుట్రలు చేస్తామంటే సహించరు

Gutha Sukender Reddy: కేవీపీ కుట్రలు చేస్తామంటే సహించరు

రైతే రాజు పుస్తకం ఆవిష్కరణలో కేవీపీ రామచంద్ర రావు తెలంగాణ మట్టిలో కలిసి పోతానని మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించి మళ్లీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నాలు. సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ పోవద్దు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి