• Home » Guntur

Guntur

Fake Property Registration: మామూళ్ల మత్తులో నకిలీ రిజిస్ట్రేషన్లు!

Fake Property Registration: మామూళ్ల మత్తులో నకిలీ రిజిస్ట్రేషన్లు!

గుంటూరు సమీపంలోని గోరంట్ల పరిధిలో రూ.40కోట్ల విలువైన భూమికి నకిలీ రిజిస్ర్టేషన్‌ చేయడం వెనుక భారీగా..

TDP Vs YSRCP Political War: అవన్నీ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య: ధూళిపాళ్ల నరేంద్ర

TDP Vs YSRCP Political War: అవన్నీ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య: ధూళిపాళ్ల నరేంద్ర

TDP Vs YSRCP Political War: రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేస్తే బాధిత కుటుంబం తరపున తాము పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి తమ మీద బురదజల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారన్నారు.

Tobacco: సెప్టెంబరు వరకు హెచ్‌డీ పొగాకు కొనుగోలు

Tobacco: సెప్టెంబరు వరకు హెచ్‌డీ పొగాకు కొనుగోలు

2024 రబీ సీజన్‌లో పండిన హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియ సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని మార్క్‌ఫెడ్‌ ఇన్‌చార్జి ఎండీ డిల్లీరావు తెలిపారు.

Amaravati: 10 కోట్ల ప్రభుత్వ భూమిని కోటిన్నరకే కొట్టేయాలని..

Amaravati: 10 కోట్ల ప్రభుత్వ భూమిని కోటిన్నరకే కొట్టేయాలని..

అది.. అమరావతి రాజధానికి ఆనుకుని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంతం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా విల్లాలు నిర్మించుకునేందుకు అక్కడ ఉన్న ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ సంస్థ నిర్వాహకులు కన్నేశారు......

Collector Nagalakshmi: అమ్మ చనిపోదామంటోంది మేడం

Collector Nagalakshmi: అమ్మ చనిపోదామంటోంది మేడం

పదేళ్ల బాలుడి జీవన పోరాటం కలెక్టర్‌నే కదిలించింది. గుండె జబ్బుతో బాధపడుతూ..

 Donations for Paakeeza: పాకీజాకు దాతల అండ

Donations for Paakeeza: పాకీజాకు దాతల అండ

మానవత్వం పరిమళించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో, చివరికి భిక్షాటన చేసే దుస్థితికి చేరుకున్న సినీ నటి పాకీజా విషయంలో దాతలు ఉదారంగా స్పందిస్తున్నారు. ‘పాపం.. పాకీజా!’ శీర్షికన ఈ నెల 27న ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన లభించింది.

DGP Harish Kumar Gupta: ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు

DGP Harish Kumar Gupta: ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు

పోలీసు శాఖ దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు లభించాయని, వీటిని ఆరు నెలల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా పేర్కొన్నారు.

CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..

CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..

CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.

CM Chandrababu: ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుంది..

CM Chandrababu: ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుంది..

CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.

Guntur court: గుంటూరు కోర్టులో  పీఎస్ఆర్ కు ఎదురుదెబ్బ

Guntur court: గుంటూరు కోర్టులో పీఎస్ఆర్ కు ఎదురుదెబ్బ

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీసర్ఆర్‌ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి