Home » Guntakandla Jagadish Reddy
నల్గొండలో బీఆర్ఎస్(BRS) గాలి వీస్తోందని మంత్రి జగదీష్రెడ్డి (Minister Jagdish Reddy) అన్నారు.
చిల్లర రాజకీయాలు చేసే నేతలను ప్రజలు గమనించాలని మంత్రి జగదీష్రెడ్డి ( Minister Jagdish Reddy)వ్యాఖ్యానించారు.
ఏబీసీడీలు రాని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komati Reddy Venkata Reddy)ని అప్పటి ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రిని చేశారని మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagdish Reddy) సెటైర్లు వేశారు.
ఈనెల 26వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా(Job fair ) నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.
బీసీ నేత వట్టే జానయ్య(Vatte Janaiah)ను చూసి మంత్రి జగదీష్రెడ్డికి(Minister Jagdish Reddy) భయం పట్టుకుందని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) చీకటి దందాను వెలికి తీస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)హెచ్చరించారు. సోమవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు.
బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై మంత్రి జగదీస్ రెడ్డి విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తోక పార్టీ అనేది నిజమనేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.