• Home » Gulf News

Gulf News

Gulf Countries: గల్ఫ్‌లో 45 వేల మంది తెలంగాణ కార్మికులు

Gulf Countries: గల్ఫ్‌లో 45 వేల మంది తెలంగాణ కార్మికులు

గల్ఫ్‌ దేశాల్లో 45 వేలకు పైగా తెలంగాణ కార్మికులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ తెలిపారు. విదేశాల్లోని వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి భద్రతకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో  12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

Telugu Toast Masters Club in Riyadh: రియాధ్‌లో ‘ప్రేరణ’తో ప్రారంభమైన వ్యక్తిత్వ వికాస యాత్ర

Telugu Toast Masters Club in Riyadh: రియాధ్‌లో ‘ప్రేరణ’తో ప్రారంభమైన వ్యక్తిత్వ వికాస యాత్ర

తమ వృత్తుల్లో నైపుణ్యత, ప్రతిభ ఉన్నా సహాజంగా ఉండే మొహమాటం లేదా ఆత్మనూన్యత భావంతో అనేకమంది తెలుగు ప్రవాసీయులు ప్రదర్శించలేకపోతున్నారు. సంభాషణ విధానం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తోంది, మాట్లాడే మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

Congress Protest: ‘చలో వేల్పూర్‌’లో తీవ్ర ఉద్రిక్తత

Congress Protest: ‘చలో వేల్పూర్‌’లో తీవ్ర ఉద్రిక్తత

కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన చలో వేల్పూర్‌ కార్యక్రమం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

 Gulf Migration Issues: ఎడారి దేశంలో తడారిపోతున్న బతుకులు

Gulf Migration Issues: ఎడారి దేశంలో తడారిపోతున్న బతుకులు

స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్‌ బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

తిరిగొస్తాం.. సాయం చేయండి

తిరిగొస్తాం.. సాయం చేయండి

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌కి వెళ్లిన వలస జీవుల కష్టాలు తీరడం లేదు. ఏజెంట్‌ చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగిరాకపోవడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించడం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

ఇద్దరి మృతదేహాలు రేపు హైదరాబాద్‌కు

దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయి నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు.

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసుల హత్య

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telangana Government: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ

Telangana Government: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. గల్ఫ్ వలసలపై అవగాహన కలిగిన సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ, ఆమె అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు

Gulf: కోట్లకు పడగెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసి..

Gulf: కోట్లకు పడగెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసి..

కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్‌లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి