Home » Gujarat
Woman Cop Lover: ఓ వైపు ప్రేమ, మరో వైపు ఉద్యోగం ఇద్దరూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. ఇంతలోనే దారుణం జరిగింది.
హర్ష్రాజ్ సింగ్ గోహిల్ అనే 20 ఏళ్ల యువకుడు.. తన స్నేహితుడితో కలిసి కలియాబీడ్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు రేస్ స్టార్ట్ చేశాడు. హర్ష్రాజ్ సింగ్ క్రెటా కారులో వెళ్తుండగా.. అతడి స్నేహితుడు ఎరుపు రంగు బ్రెజ్జా కారులో రేస్కు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో..
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్డేట్ వచ్చింది. బోయింగ్ 787 డ్రీమ్లైనర్లోని సాంకేతిక లోపాలే ఈ భయంకర ఘటనకు ప్రధాన కారణమని తాజా విచారణలో తేలింది. ఈ విషయంపై అమెరికా రవాణా శాఖ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ మేరీ ఫాక్లర్ స్కియావో కీలక వివరాలు వెల్లడించారు.
గుజరాత్లో గంభీర బ్రిడ్జి కూలిపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటి ఘటనల పట్ల ఏమాత్రం అలసత్వం కూడదని, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి విషాదాలు నాయకత్వ లేమి, అవినీతి, అసమర్థత..
Vadodara Bridge Collapse: ఈ ప్రమాదంలో చనిపోయిన మిగిలిన 12 మంది కుటుంబాలు కూడా శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, గంభీర బ్రిడ్జిని దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ దాన్ని నిర్మించింది.
గుజరాత్లోని వడోదర జిల్లాలో నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారీ వంతెన కూలిపోయింది. పాద్రా పట్టణం సమీపంలోని మహిసాగర్ నదిపై వడోదర-ఆనంద్ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గంభీర బ్రిడ్జ్లో..
వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఊహించని ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..
నర్మదా నది బ్రిడ్జ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఎవరూ చూడకుండా నదిలోని బ్రిడ్జి వద్ద కలుసుకునేందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్లి, అక్కడి పిల్లర్స్ మధ్యలో కూర్చున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటుండగా..
గుజరాత్లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్లోనూ ఆప్ పాగా వేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మహేశ్ జీరవాలా కూడా మృతిచెందినట్టు అధికారులు ధ్రువీకరించారు.