Home » Gujarat
ముగ్గురు వ్యక్తులు సోడా సేవించి, ఆ తర్వాత మద్యం తాగారు. ఆ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ ముగ్గురు కూడా మరణించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
ఇసుక లోడుతో కూడిన డంపర్ ట్రక్కు ఆకస్మాత్తుగా బోల్తా పడింది. రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కూలీలపై పడటంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు ఇచ్చే విషయంలో కేంద్రం కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. గతంలో కేంద్రప్రభుత్వమే ఉత్తమ ప్రదర్శనను ఎంపిక చేయగా.. ఈ ఏడాది నుంచి ఓటింగ్ నిర్వహిస్తోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుండగా.. ఇప్పటికే అవార్డు ఎవరికో తెలిసిపోయింది.
Ranji Trophy: ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.
అహ్మదాబాద్లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో అమిత్షా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఆయన వెంటే ఉన్నారు.
జనావాసాల్లోకి సింహాలు చొరబడడం తరచూ జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు మనుషులు, జంతువులను వెంటపడి మరీ దాడి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. స్వయంగా తాను దైవమని ప్రకటించుకున్న ఆశారాం అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలానీ.. రెండు రేప్ కేసుల్లో దోషిగా రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
పోర్బందర్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్టు ఐసీజీ అధికారులు తెలిపారు. హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ముగ్గురు ఉన్నారని, ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని పోర్బందర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భగీరథ్ సింగ్ జజేజా తెలిపారు.
వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్ వేసి అమెరికాలో సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేస్తున్న గుజరాతీ ఆంటీలు..
ఆసియాలో అత్యంత సంపన్న గ్రామం ఇండియాలోనే ఉంటుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. దాదాపు 99 శాతం మందికి ఈ అరుదైన సంగతి తెలీనే తెలీదు. భారతదేశానికి గర్వకారణంగా మారిన ఆ పల్లెటూరిలో నివసించే వారిలో చాలామంది కోటీశ్వరులే. మరి, ప్రపంచంలో చాలా కొద్ది మందికే తెలిసిన ఆ ఊరు ఎక్కడుందో తెలుసా?