• Home » Group-1

Group-1

High Court: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎంపిక సబబే

High Court: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎంపిక సబబే

గ్రూప్‌-1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం సబబేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. జీవో 55 స్థానంలో జీవో 29 అమలును.. మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

TG Highcourt: గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే

TG Highcourt: గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే

Telangana: గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్ల‌తో పాటు పలు అంశాలపై హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇప్పటికే గ్రూప్-1పరీక్షలు పూర్తి అయ్యాయి.

Supreme Court: గ్రూప్‌-1 రద్దు కుదరదు..

Supreme Court: గ్రూప్‌-1 రద్దు కుదరదు..

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది సుమారు 30 వేల మంది అభ్యర్థులకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది.

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట.. కారణమిదే..

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట.. కారణమిదే..

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

Amaravati : ‘గ్రూప్‌-1’ కథ కంచికేనా?

Amaravati : ‘గ్రూప్‌-1’ కథ కంచికేనా?

2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 164 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 మే 26న ప్రిలిమ్స్‌, 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్‌ నిర్వహించారు. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాయగా వారిలో నుంచి 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.

YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల

YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల

జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు.

Exams: ముగిసిన గ్రూప్‌-1 పరీక్షలు

Exams: ముగిసిన గ్రూప్‌-1 పరీక్షలు

రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య మొదలైన తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు

Hyderabad: గ్రూప్‌-1లో 67.4 శాతం హాజరు

Hyderabad: గ్రూప్‌-1లో 67.4 శాతం హాజరు

గ్రూప్‌-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 46 కేంద్రాల్లో శనివారం పేపర్‌-5 నిర్వహించారు. 21,181 మంది హాజరయ్యారని టీఎ్‌సపీఎస్సీ

Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ

Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో కాపీయింగ్‌ వెలుగుచూసింది.

Group-1 Posts: గ్రూప్‌-1కు తగ్గుతున్న పోటీ

Group-1 Posts: గ్రూప్‌-1కు తగ్గుతున్న పోటీ

గ్రూప్‌-1 పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. 1:50 నిష్పత్తితో మొదలైన ఈ పోటీ ప్రస్తుతం 1:37 నిష్పత్తికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి