• Home » Government Banks

Government Banks

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇక ఆ నిబంధన తప్పనిసరి

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇక ఆ నిబంధన తప్పనిసరి

నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.

PENSIONS : ఏమైనా పద్ధతా..?

PENSIONS : ఏమైనా పద్ధతా..?

పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...

Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!

Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!

ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.

Indian Currency:  రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. మిగిలింది 5 రోజులే.. ఆలస్యం చేస్తే అంతే..

Indian Currency: రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. మిగిలింది 5 రోజులే.. ఆలస్యం చేస్తే అంతే..

ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్ లో చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా మీలో ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లండి.

Bank jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ పోస్టులు

Bank jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ పోస్టులు

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Bank Employees: బ్యాంకు ఉద్యోగులు పండగ చేసుకునే వార్త.. త్వరలో వారానికి..

Bank Employees: బ్యాంకు ఉద్యోగులు పండగ చేసుకునే వార్త.. త్వరలో వారానికి..

బ్యాంకు ఉద్యోగులకు (Bank Employees) త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు బ్యాంకింగ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి