• Home » Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

Ravi Kumar: గ్రీన్ ఎనర్జీతో ఏపీలో భారీగా పెట్టుబడులు

Ravi Kumar: గ్రీన్ ఎనర్జీతో ఏపీలో భారీగా పెట్టుబడులు

Minister Gottipati Ravi Kumar: విద్యార్థులు పారిశ్రామిక‌వేత్తలుగా మారి ఇతరులకు ఉద్యోగ అవ‌కాశాలు కల్పించాలని అన్నారు. విద్యార్థులు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే పరిశోధనలు చేయాలని మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ పేర్కొన్నారు.

Minister Gotti Pati Ravi Kumar : చంద్రబాబు సంస్కరణలతోనే విద్యుత్తు రంగంలో పెట్టుబడులు

Minister Gotti Pati Ravi Kumar : చంద్రబాబు సంస్కరణలతోనే విద్యుత్తు రంగంలో పెట్టుబడులు

‘ఆపత్కాల సమయంలో విద్యుత్తు ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. ఔదార్యంలోనే వారే ముందుండేది.

Minister Gottipati: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి గొట్టిపాటి.. విషయం ఇదే..

Minister Gottipati: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి గొట్టిపాటి.. విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పోడుస్తున్నారంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) తెలిపారు.

Gottipati Ravikumar: ఆ పథకానికి కేరాఫ్ అడ్రస్‌గా కుప్పం

Gottipati Ravikumar: ఆ పథకానికి కేరాఫ్ అడ్రస్‌గా కుప్పం

Andhrapradesh: పీఎం సూర్యఘర్ (ఇంటిపై) ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పుకొచ్చారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్‌ను అనుసంధానం చేయవచ్చన్నారు. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నామన్నారు.

Minister Gottipati Ravikumar: వెలుగులోకి వైసీపీ భూ అక్రమాలు.. మంత్రి   గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Gottipati Ravikumar: వెలుగులోకి వైసీపీ భూ అక్రమాలు.. మంత్రి గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Gottipati Ravikumar: వైసీపీ భూ ఆక్రమణలపై కఠినంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

AP NEWS: విజయసాయిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు

AP NEWS: విజయసాయిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు

Minister Sandhya Rani: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు.

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.

Minister Gottipati: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా..

Minister Gottipati: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా..

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అలాగే గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు.

తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచినందుకు సన్మానం చేయాలా?

తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచినందుకు సన్మానం చేయాలా?

తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలను పెంచి... ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు పేర్లతో ప్రజలను బాదేసినందుకు సన్మానం చేయాలా? అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి