Home » Goshamahal
తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్’లో వెల్లడించారు.
ప్రస్తుతం మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి జరుగుతోందని.. ఎవరైనా పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చుపెడతారని, పొద్దున లేస్తే మనుషుల మధ్య పంచాయితీలుంటాయని....
టెలీ కాలర్పై గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ మండిపడ్డారు. బైక్ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ చెల్లించాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్కు ఓ ప్రైవేట్ బ్యాంక్ తరఫున టెలీ కాలర్ ఫోన్ చేశారు.
ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళ్హాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి టి.రాజాసింగ్(T. Rajasingh) ఆస్తులు అమాంతం పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి
అధిష్టానం నిర్ణయం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు గుడ్న్యూస్. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
కోట్ల రూపాయలు, విలువైన భూములు దండుకొని పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ నాయకులే
మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నవంబర్లో నోటిఫికేషన్.. డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు గాంధీ భవన్లో అతడు దరఖాస్తు చేసుకున్నాడని గత రెండు రోజులుగా మీడియాలో పలు కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు.
ఏపీ సీఎం జగన్పై (AP cm jagan) గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై(Hindu Dharmam) జగన్కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో(Election Affidavit) క్రిస్టియన్గా పేర్కొన్న భూమన కరుణాకరరెడ్డిని (Bhumana Karunakara Reddy) టీటీడీ ఛైర్మన్(TTD Chairman) గా నియమించడం దారుణమని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..