• Home » Goshamahal

Goshamahal

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.

 MLA Rajasingh : జీఎస్టీ స్కాం కేసును సీబీఐకి బదలాయించండి

MLA Rajasingh : జీఎస్టీ స్కాం కేసును సీబీఐకి బదలాయించండి

వాణిజ్య పన్నులశాఖలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.

TG News: గోషామహల్‌‌ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి కుంగిన రోడ్డు..

TG News: గోషామహల్‌‌ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి కుంగిన రోడ్డు..

గోషామహల్‌ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..

తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్‌ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

CM Revanth :బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

CM Revanth :బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

ప్రస్తుతం మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి జరుగుతోందని.. ఎవరైనా పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చుపెడతారని, పొద్దున లేస్తే మనుషుల మధ్య పంచాయితీలుంటాయని....

Bike Lone: టెలీ కాలర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

Bike Lone: టెలీ కాలర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

టెలీ కాలర్‌పై గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ మండిపడ్డారు. బైక్‌ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ చెల్లించాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఓ ప్రైవేట్ బ్యాంక్‌ తరఫున టెలీ కాలర్ ఫోన్ చేశారు.

BJP MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తు

BJP MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తు

ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Rajasingh)కు వచ్చిన బెదిరింపు కాల్స్‌ వ్యవహారంలో మంగళ్‌హాట్‌ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

MLA Rajasingh: అమాంతం పెరిగిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు.. మొత్తం ఎంతంటే...

MLA Rajasingh: అమాంతం పెరిగిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు.. మొత్తం ఎంతంటే...

గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి టి.రాజాసింగ్‌(T. Rajasingh) ఆస్తులు అమాంతం పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి

MLA Rajasingh BJP: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ప్రకటన

MLA Rajasingh BJP: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ప్రకటన

అధిష్టానం నిర్ణయం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుడ్‌న్యూస్. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

HYD: రేవంత్‏రెడ్డి కోట్ల రూపాయలు దండుకుని టికెట్ ఇచ్చారు.. అభ్యర్థిని మార్చాల్సిందే..

HYD: రేవంత్‏రెడ్డి కోట్ల రూపాయలు దండుకుని టికెట్ ఇచ్చారు.. అభ్యర్థిని మార్చాల్సిందే..

కోట్ల రూపాయలు, విలువైన భూములు దండుకొని పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ నాయకులే

తాజా వార్తలు

మరిన్ని చదవండి