• Home » Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav: మరిన్ని చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వారి ఫిర్యాదుతో..

Gorantla Madhav: మరిన్ని చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వారి ఫిర్యాదుతో..

Gorantla Madhav Case: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న గోరంట్ల ఇక ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Vijayawada Police: 5న విచారణకు రండి

Vijayawada Police: 5న విచారణకు రండి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Gorantla Madhav : ఒక్కసారి వచ్చిపో మాధవా..!

Gorantla Madhav : ఒక్కసారి వచ్చిపో మాధవా..!

మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసుల నుంచి ‘ఆహ్వానం’ అందింది. పోక్సో కేసు బాధితుల వివరాలను మీడియా సమావేశంలో బహిరంగపరిచినందుకు ఆయనపై గత ఏడాది నవంబరు 2న కేసు నమోదైంది. వైసీపీ హయాంలో రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సనగా పనిచేసి, ఆ తరువాత పార్టీని వీడిన వాసిరెడ్డి పద్మ ఆయనపై ఫిర్యాదు చేశారు. విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషనలో భారతీయ నాగరిక్‌ సురక్షితా సంహిత ...

Gorantla Madhav: పోలీసుల నోటీసులు.. స్పందించిన గోరంట్ల మాధవ్

Gorantla Madhav: పోలీసుల నోటీసులు.. స్పందించిన గోరంట్ల మాధవ్

Gorantla Madhav: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నివాసానికి విజయవాడ పోలీసులు వెళ్లారు. ఆయనపై కేసు నమోదు అయిన నేపథ్యంలో నోటీసులు అందజేశారు. వచ్చే నెల మొదటి వారంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

మదనపల్లె ఫైల్స్‌ దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్‌ అరెస్టు

మదనపల్లె ఫైల్స్‌ దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్‌ అరెస్టు

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్‌ దహనం కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్‌ అసిస్టెంట్‌ గోరంట్ల గౌతమ్‌తేజ్‌ను

Vasireddy Padma: గోరంట్ల మాధవ్‌వి అమానవీయ వ్యాఖ్యలు.. వాసిరెడ్డి పద్మ షాకింగ్ కామెంట్స్

Vasireddy Padma: గోరంట్ల మాధవ్‌వి అమానవీయ వ్యాఖ్యలు.. వాసిరెడ్డి పద్మ షాకింగ్ కామెంట్స్

గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తమకు ఆప్తులు అని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

MS Raju : నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం

MS Raju : నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం

: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంటు వ్యవస్థకు అప్రతిష్ట తెచ్చిన నీచుడు.. ఓ పిచ్చోడు ఈ జిల్లాలో ఉన్నాడు. చేసింది మరిచిపోయి సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ను ...

Gorantla Madhav: దేశం మొత్తం నిర్ఘాంత పోయేలా ఏపీ ఫలితాలు..

Gorantla Madhav: దేశం మొత్తం నిర్ఘాంత పోయేలా ఏపీ ఫలితాలు..

దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.

YCP: తాడేపల్లికి చేరుకున్న పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు

YCP: తాడేపల్లికి చేరుకున్న పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు

పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలకు పిలుపు వచ్చింది.

MP Gorantla Madhav: అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని సీఎంను కోరా.. జగన్‌తో భేటీ అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్

MP Gorantla Madhav: అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని సీఎంను కోరా.. జగన్‌తో భేటీ అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సమావేశమయ్యారు. సీఎంతో పలు అంశాలపై గోరంట్ల మాధవ్ చర్చించినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి