Home » Gorantla Butchaiah Choudary
వైసీపీ తప్పుడు ఓట్లను నమెదు చేస్తుూ, ఉన్న ఓట్లను తొలగిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) అన్నారు.
ఏపీలో జగన్ (Cm jagan) మూడు లక్షల కోట్లు దోచేశారు. పది శాతం కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో రూ. 25 వేల కోట్లు దోపిడీ
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
పనికిమాలిన చెత్త సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) సభలంటే జనం భయపడిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchayya) ఎద్దేవ చేశారు.
అవినీతి అక్రమాల పుట్ట.. క్యాన్సర్ గడ్డ ఏపీ సీఎం జగన్ అని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వేమన పద్యం వినిపించారు.
అక్రమ కేసులు బకాయించి జగన్ ఆనందపడుతున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) వ్యాఖ్యానించారు.
రాజమండ్రి: పైబర్ నెట్లో అవకతవకలు జరగలేదని, 149 రూపాయలు ఉన్న పైబర్ కనెక్షన్ను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450కు పెంచారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఇటీవల ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది
అసెంబ్లీ లాబీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి ‘మీకు ఇదే చివరి సభ’ అంటూ మాజీ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు.