Home » Gold News
గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గి పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
గత కొద్దిరోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి భారీ ఊరటను ఇచ్చాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,620 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వారణాసి జిల్లా బంగారు దుకాణదారుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్, హెల్మెట్, స్కార్ఫ్, బుర్ఖా వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు బంగారం అమ్మకూడదని నిర్ణయించారు..
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజాగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,37,990 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,26,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,03, 500 దగ్గర ట్రేడ్ అవుతోంది.
డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారం బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 5న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
ఇటీవల ప్రతిరోజూ గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. కానీ.. సోమవారం నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. త్వరలో పండుగ సీజన్ కావడంతో పసిడి ధరలు ఇలా పెరిగిపోవడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
ఓ మహిళ.. సెల్ఫోన్ మాట్లాడుతూ 10 తులాల బంగారం బ్యాగును మరచిపోయిన విషయం నగరంలో చోటుచేసుకుంది. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఆ బ్యాగును పట్టకోగలిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.