• Home » Godavari

Godavari

 Vijayawada : కృష్ణా నదిలో ఈత పోటీలు

Vijayawada : కృష్ణా నదిలో ఈత పోటీలు

స్విమ్మింగ్‌ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.

Minister Nimmala Rama Naidu : జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు

Minister Nimmala Rama Naidu : జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు

సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు.

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

గోదావరి-కృష్ణా వరదలపై అధ్యయనం

గోదావరి-కృష్ణా వరదలపై అధ్యయనం

వరదల సమయంలో ప్రభావిత రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుంటూ సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ డ్యామ్‌ సేఫ్టీ కమిటీలు నిర్ణయించాయి.

 Yanam : కొత్త అల్లుడికి 470 రకాల వంటలతో విందు

Yanam : కొత్త అల్లుడికి 470 రకాల వంటలతో విందు

గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు...

Sankranti - Pandem Kollu: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?

Sankranti - Pandem Kollu: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?

Sankranti - Pandem Kollu: కోడి పందాలు షూరు అయ్యాయి. సంక్రాంతి వేళ.. ఉభయ గోదావరి జిల్లాల వేదికగా జరుగుతోన్న ఈ పందాలు వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పోటెత్తారు.

సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేటుకా?: రామకృష్ణ

సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేటుకా?: రామకృష్ణ

‘గోదావరి-బానకచర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు, వలసలను శాశ్వతంగా నివారించాలనే సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తాం.

Rejection : తెలంగాణకు కేంద్రం షాక్‌!

Rejection : తెలంగాణకు కేంద్రం షాక్‌!

: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన డాక్టర్‌ అంబేడ్కర్‌ వార్దా, కాళేశ్వరం (రోజుకు ఒక టీఎంసీ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను...

కృష్ణా జలాలపై విచారణలో జాప్యం వద్దు!

కృష్ణా జలాలపై విచారణలో జాప్యం వద్దు!

కృష్ణా జలాల పంపిణీపై విచారణలో జాప్యం లేకుండా వెంటనే వాదనలు ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలని జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ను తెలంగాణ కోరింది.

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు

Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి