Home » Godavari
Sankranti - Pandem Kollu: కోడి పందాలు షూరు అయ్యాయి. సంక్రాంతి వేళ.. ఉభయ గోదావరి జిల్లాల వేదికగా జరుగుతోన్న ఈ పందాలు వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పోటెత్తారు.
‘గోదావరి-బానకచర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు, వలసలను శాశ్వతంగా నివారించాలనే సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తాం.
: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన డాక్టర్ అంబేడ్కర్ వార్దా, కాళేశ్వరం (రోజుకు ఒక టీఎంసీ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను...
కృష్ణా జలాల పంపిణీపై విచారణలో జాప్యం లేకుండా వెంటనే వాదనలు ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలని జస్టిస్ బ్రిజే్షకుమార్ ట్రైబ్యునల్ను తెలంగాణ కోరింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల నీటిని కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తోసిపుచ్చింది.
కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్లు) కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో అనుమతుల కోసం దాఖలు చేసి, ట్రైబ్యునల్లో ఆయా ప్రాజెక్టుల నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎ్సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.