• Home » Godavari

Godavari

Youth drown in Godavari River: మహాశివరాత్రి వేళ గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకులు.. అంతలోనే

Youth drown in Godavari River: మహాశివరాత్రి వేళ గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకులు.. అంతలోనే

Godavari River: స్నేహితులంతా కలిసి సరదా కోసం ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ బాగా ఎంజాయ్ చేశారు కూడా. కానీ అంతులోనే అనుకోని ఉపద్రవం వారిని ముంచెత్తింది.

Godavari waters: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఆరోజున గోదావరి జలాలు బంద్‌

Godavari waters: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఆరోజున గోదావరి జలాలు బంద్‌

హైదరాబాద్‌: నగర దాహార్తి తీర్చడంలో కీలకమైన గోదావరి జలాల(Godavari waters) సరఫరా ఫిబ్రవరి 17న నిలిచిపోనున్నట్లు హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు (HMWSSB) అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌-1లోని కొండపాక పంపింగ్‌ స్టేషన్‌(Kondapaka Pumping Station) వద్ద మరమ్మతుల కారణంగా నీటి సరఫరా ఆగిపోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Water Dispute : కృష్ణాలో గోదావరి జలాలను కలపొద్దు

Water Dispute : కృష్ణాలో గోదావరి జలాలను కలపొద్దు

కృష్ణానదిలో గోదావరి జలాలను కలపకండి’ అంటూ నవ్యాంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

Antarvedi : శోభాయమానం.. నారసింహుడి రథోత్సవం

Antarvedi : శోభాయమానం.. నారసింహుడి రథోత్సవం

శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది

కృష్ణాలో వాటాలు తేల్చాకే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలి

కృష్ణాలో వాటాలు తేల్చాకే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలి

కృష్ణా జలాల పంపిణీని జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా ట్రైబ్యున ల్‌) తేల్చిన తర్వాతే గోదావరి-కావేరీ అనుసంఽధానం చేపట్టాలని తెలంగాణ పేర్కొంది.

 Vijayawada : కృష్ణా నదిలో ఈత పోటీలు

Vijayawada : కృష్ణా నదిలో ఈత పోటీలు

స్విమ్మింగ్‌ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.

Minister Nimmala Rama Naidu : జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు

Minister Nimmala Rama Naidu : జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు

సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు.

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

గోదావరి-కృష్ణా వరదలపై అధ్యయనం

గోదావరి-కృష్ణా వరదలపై అధ్యయనం

వరదల సమయంలో ప్రభావిత రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుంటూ సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ డ్యామ్‌ సేఫ్టీ కమిటీలు నిర్ణయించాయి.

 Yanam : కొత్త అల్లుడికి 470 రకాల వంటలతో విందు

Yanam : కొత్త అల్లుడికి 470 రకాల వంటలతో విందు

గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి