• Home » Godavari

Godavari

Maharashtra: నాసిక్‌లో గోదావరి ఉధృతి..మునిగిన ఆలయాలు

Maharashtra: నాసిక్‌లో గోదావరి ఉధృతి..మునిగిన ఆలయాలు

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..

Banakacharla Project: బనకచర్లపై కొర్రీ

Banakacharla Project: బనకచర్లపై కొర్రీ

బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘాన్ని సీడబ్ల్యూసీ సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దానితో కలిసి వరద జలాల లభ్యతపై మరింత సమగ్రంగా అంచనా వేయాలని తెలిపింది.

Godavari Flood: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Godavari Flood: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

గోదావరి కుర్రాళ్ల బైక్‌ల వేగం మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంజన్‌లో సీసీ పవర్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. బైక్‌ కూడా అంత వేగంగా ముందుకెళ్తుంది.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు మంత్రుల కమిటీ

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు మంత్రుల కమిటీ

గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది.

Godavari Tribunal: గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం

Godavari Tribunal: గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం

గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే తెరపైకి గోదావరి ట్రిబ్యునల్ వచ్చింది.

Godavari: గోదావరి-బనకచర్లను అడ్డుకుందాం!

Godavari: గోదావరి-బనకచర్లను అడ్డుకుందాం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించకుండా సంఘటితంగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.

మేం లేవనెత్తిన అంశాలను చేర్చలేదు

మేం లేవనెత్తిన అంశాలను చేర్చలేదు

గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలను మినిట్స్‌లో చేర్చకపోవడాన్ని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి