• Home » Gannavaram

Gannavaram

Pattabhi: నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. జడ్జికి తెలిపిన పట్టాభి

Pattabhi: నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. జడ్జికి తెలిపిన పట్టాభి

అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత పట్టాభిరామ్‌ (Pattabhi Ram)‌ను గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. తనపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్‌లో..

Pattabhi Ram: పట్టాభిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. చేతికి తీవ్ర గాయం

Pattabhi Ram: పట్టాభిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. చేతికి తీవ్ర గాయం

టీడీపీ జాతీయ కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Pattabhi Ram)ను గన్నవరం కోర్టులో పోలీసులు హాజరపర్చారు. సోమవారం నుంచి పట్టాభి ఆచూకి తెలియకపోవడంతో...

Krishna SP: గన్నవరంలో వైసీపీ దుశ్చర్యను సమర్థించిన కృష్ణా జిల్లా ఎస్పీ.. పట్టాభిదే తప్పన్నట్టుగా..

Krishna SP: గన్నవరంలో వైసీపీ దుశ్చర్యను సమర్థించిన కృష్ణా జిల్లా ఎస్పీ.. పట్టాభిదే తప్పన్నట్టుగా..

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు.

Devineni: ‘నీ సైకో ఇజానికి ఎవరూ భయపడటం లేదు జగన్ రెడ్డి...’

Devineni: ‘నీ సైకో ఇజానికి ఎవరూ భయపడటం లేదు జగన్ రెడ్డి...’

పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Pattabhi Wife: నా కూతురు భయపడుతోంది... అరగంటలో నా భర్త విషయం తెలియాలి.. లేకపోతే..

Pattabhi Wife: నా కూతురు భయపడుతోంది... అరగంటలో నా భర్త విషయం తెలియాలి.. లేకపోతే..

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కనబడటం లేదంటూ భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు.

 Amaravathi: టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల కాపలా

Amaravathi: టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల కాపలా

అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయం (TDP Offrice)పై దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఛలో గన్నవరం (Chalo Gannavaram) కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

Chandrababu : ఏపీని రావణకాష్టంలా మారుస్తున్న జగన్

Chandrababu : ఏపీని రావణకాష్టంలా మారుస్తున్న జగన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని,.. వాహనాలను తగులబెట్టిన ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు.

Gannavaram : నివురుగప్పిన నిప్పులా గన్నవరం.. దేవినేని ఉమా అరెస్ట్.. కనిపించకుండా పోయినా పట్టాభి.. అసలేం జరుగుతోంది..!?

Gannavaram : నివురుగప్పిన నిప్పులా గన్నవరం.. దేవినేని ఉమా అరెస్ట్.. కనిపించకుండా పోయినా పట్టాభి.. అసలేం జరుగుతోంది..!?

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...

Gannavaram: పక్కా ప్రణాళికతోనే గన్నవరంలో వైసీపీ విధ్వంసం

Gannavaram: పక్కా ప్రణాళికతోనే గన్నవరంలో వైసీపీ విధ్వంసం

కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ (YCP) రౌడీ మూకలు రెచ్చిపోయాయి. గన్నవరం (Gannavaram) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డాయి.

Gannavaram: వల్లభనేని వంశీ వెన్ను విరవడం తథ్యం: ధూళిపాళ్ల

Gannavaram: వల్లభనేని వంశీ వెన్ను విరవడం తథ్యం: ధూళిపాళ్ల

న్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) దుయ్యబట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఎమ్మెల్యే

తాజా వార్తలు

మరిన్ని చదవండి