• Home » Ganga

Ganga

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. ఇప్పటి వరకూ 5.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు..

Mahakumbha Mela : మహా కుంభమేళాలో.. విచిత్ర సాధువులు..

Mahakumbha Mela : మహా కుంభమేళాలో.. విచిత్ర సాధువులు..

ఒక సాధువు 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. మరొకరు 14 ఏళ్లుగా కుడిచేయి పైకి ఎత్తే ఉంచారు.. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్ష తలపాగాతో కనిపిస్తారు. ఈ విచిత్ర సాధువులంతా మహా కుంభమేళాకు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు..

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజే అమృత స్నానంలో పాల్గొనడం అద్భుత అనుభూతిని కలిగించిందని పలువురు విదేశీయులు అంటున్నారు..

గడ్డకట్టే చలిలోనూ నాగసాధువులు నగ్నంగా ఉంటారు.. రహస్యమిదే..

గడ్డకట్టే చలిలోనూ నాగసాధువులు నగ్నంగా ఉంటారు.. రహస్యమిదే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా పుష్యపౌర్ణమి రోజున(జనవరి 13వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డకట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీని వెనక ఉన్న రహస్యమిదే..

Mahakumbh Mela 2025: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

Mahakumbh Mela 2025: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

మరికొద్ది రోజుల్లో ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Kumbha Mela 2025: కుంభమేళా అంటే ఏంటి.. 12 ఏళ్లకోసారే ఎందుకంటే..

Kumbha Mela 2025: కుంభమేళా అంటే ఏంటి.. 12 ఏళ్లకోసారే ఎందుకంటే..

Kumbha Mela 2025: మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిగ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం..

Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు

Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు

యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ నది సప్త గంగలలో ఒకటి. అయితే యమునా నదిలో కాలుష్య విష నురుగు కక్కుతోంది. కార్తీక మాసం స్నానాలు చేయడానికి యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.

Can the 'Ganga' flow : కాల్వకు ‘గంగ’ సాగేనా

Can the 'Ganga' flow : కాల్వకు ‘గంగ’ సాగేనా

ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడంలేదు. తెలుగుగంగ కాల్వ ప నులు పూర్తికాకపోవడంతో చెరువులకు నీరు నింపలేకున్నా రు. ఫలితంగా రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ మిగల డంలేదు. పనులు పూర్తి కాకపోవడంతో బ్రహ్మంసాగర్‌లో నీరున్నా చెరువులకు చేరలేదు.

Kanpur : రూ.10వేలిస్తేనే కాపాడతాం..

Kanpur : రూ.10వేలిస్తేనే కాపాడతాం..

గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Uttar Pradesh: గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి

Uttar Pradesh: గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి

నగదు బదిలీ కాస్తా ఆలస్యమయ్యే సరికి ఓ నిండి ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌‌ ప్రభుత్వారోగ్య శాఖ విభాగంలో ఆదిత్యవర్ధన్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సహచర ఉన్నతాధికారులతో కలిసి ఆయన కన్పూర్ సమీపంలోని నానామౌ ఘాట్‌లో స్నానం చేసేందుకు గంగానదిలో దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి