Home » Gali Janardhan Reddy
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యింది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో తన పార్టీని విలీనం చేస్తున్నట్టు మైనింగ్ వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
కల్యాణ ప్రగతి పక్ష పార్టీ (కేఆర్పీపీ) అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) గురువారం రాత్రి బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో ఒంటరిగానే ఉంటానని, మళ్లీ బీజేపీలో చేరబోనని కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి స్పష్టం చేశారు.
గంగావతి తాలూకా ఆనెగొంది సమీపంలో తుంగభద్ర నది పక్కన ఉండే పంపాసరోవరం సమీపంలో గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhan Reddy) ఉండే కుటీరాన్ని దగ్ధం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని గురువారం బళ్లారిలో కేఆర్పీపీ పార్టీ నాయకులు ధర్నా చేశారు.
నగరంలోని గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhan Reddy) ఇంటి వద్ద భద్రతా ప్రైవేటు సెక్యూరిటీ లైసెన్సు కలిగిన 6 ఎంఎం ఫిస్తోలు చోరీకి గురయినట్లు తెలిసింది.
బళ్ళారిలో ఇంటర్నేషన్ క్రికెట్ స్డేడియంను నిర్మించాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) కో
గనుల అక్రమాల కేసుల్లో మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీఅరుణకు చెందిన 77 ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం
మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది.