Home » Gadikota. Srikanth Reddy.
AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి(Avinash Reddy ) ఏమైనా అంతరిక్షంలో నుంచి దిగొచ్చారా? ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదా? అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Paiyavula keshav ) ప్రశ్నించారు.