• Home » Gadde Rama Mohan

Gadde Rama Mohan

Gadde Rammohan : అలా చెప్పడానికి సజ్జలకు సిగ్గు లేదా?

Gadde Rammohan : అలా చెప్పడానికి సజ్జలకు సిగ్గు లేదా?

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గు లేదా అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.

Gadde Rammohan : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది

Gadde Rammohan : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది

కరెంట్ అందరికీ నిత్య అవసరంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడిందన్నారు. తెలుగుదేశం నాలుగు ఏళ్ళ హయాంలో ఎప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగు ఏళ్ళ కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని గద్దె రామ్మోహన్ అన్నారు.

Gadde Rammohan: జగన్ ఇచ్చిన హామీలకు.. చేసే పనులకు పొంతనే లేదు

Gadde Rammohan: జగన్ ఇచ్చిన హామీలకు.. చేసే పనులకు పొంతనే లేదు

జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, నేడు చేసే పనులకు పొంతనే లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

వైసీపీ అధిష్టానంపై (YSRCP High Command) కొందరు ఎమ్మెల్యేలు (MLAs) అసమ్మతి గళం వినిపిస్తుంటే.. మరికొందరు ముఖ్యనేతలను పార్టీ లైన్ దాటారని హైకమాండ్ సస్పెండ్ చేస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేలు రెబల్స్‌గా...

Vijayawada:  టీడీపీలో చేరేందుకు వైసీపీ నాయకుడు ఏర్పాట్లు

Vijayawada: టీడీపీలో చేరేందుకు వైసీపీ నాయకుడు ఏర్పాట్లు

విజయవాడ: కృష్ణలంకకు చెందిన వైసీపీ నాయకుడు (YCP Leader) గోగుల రమేష్ (Gogula Ramesh) టీడీపీ (TDP)లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Gadde Ramamohan: ప్రజల బాధలు చూస్తే జగన్‌ కళ్లలో ఆనందం..

Gadde Ramamohan: ప్రజల బాధలు చూస్తే జగన్‌ కళ్లలో ఆనందం..

చిన్న సమస్యపై మహిళ ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా? అని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ ఆరాచకాల్ని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు బాధ పడుతుంటే.. ముఖ్యమంత్రికి మహా ఇష్టమని అన్నారు.

Gadde Rammohan: అవినాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ ఏమైపోతుందో..?

Gadde Rammohan: అవినాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ ఏమైపోతుందో..?

ప్రశ్నించిన మహిళపై దేవినేని అవినాష్ (Devineni Avinash)అనుచరులే దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Tdp mla Gadde Rammohan) ఆరోపించారు. కృష్ణలంక

Gadde Rammohan: ప్రజల దగ్గరకు వెళ్ళే‌హక్కు ప్రతీ పార్టీకి ఉంది

Gadde Rammohan: ప్రజల దగ్గరకు వెళ్ళే‌హక్కు ప్రతీ పార్టీకి ఉంది

ప్రజల దగ్గరకు వెళ్ళే‌హక్కు ప్రతీ పార్టీకి ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

TDP leaders: బుద్దా వెంకన్నకు సంఘీభావం

TDP leaders: బుద్దా వెంకన్నకు సంఘీభావం

టీడీపీ నేత బుద్దా వెంకన్నకు టీడీపీ నేతలు (TDP leaders) సంఘీభావం తెలిపారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి