• Home » G. Kishan Reddy

G. Kishan Reddy

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అస్వస్థత!

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అస్వస్థత!

తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(Telangana BJP leader, Union Minister G.Kishan Reddy) అస్వస్థతకు గురయ్యారు.

Amit Shah: చేవెళ్ల బయలుదేరిన అమిత్ షా

Amit Shah: చేవెళ్ల బయలుదేరిన అమిత్ షా

శంషాబాద్ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) భేటీ ముగిసింది. హోటల్ నుంచి అమిత్ షా చేవెళ్ల బయలుదేరారు.

Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదు..

Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదు..

ఢిల్లీ: సింగరేణిని ప్రైవేటీకరణ చేయడంలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల చెప్పారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

Kishan Reddy: అందుకే లేఖలు రాస్తున్నా: కిషన్‌రెడ్డి

Kishan Reddy: అందుకే లేఖలు రాస్తున్నా: కిషన్‌రెడ్డి

తెలంగాణా (Telangana) ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై లేఖలు రాస్తున్నానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు.

CBI: వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి కౌంటర్

CBI: వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి కౌంటర్

సీబీఐ (CBI)పై ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు: కిషన్ రెడ్డి

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు: కిషన్ రెడ్డి

వైజాగ్ స్టీల్ప్లాంట్ (Vizag Steel Plant) గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హెచ్చరించారు. బయ్యారం స్టీల్ఫ్లాంట్ (Bayyaram SteelPlant)ఏర్పాటు హామీని

TS News: కిషన్‌రెడ్డి లేఖ సారాంశం ఏమిటంటే..?

TS News: కిషన్‌రెడ్డి లేఖ సారాంశం ఏమిటంటే..?

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు.

Kishan Reddy: అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి...

Kishan Reddy: అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి...

హైదరాబాద్: ప్రతి కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనం కోరుకుంటుందని, శ్రీవారి భక్తుల కోసమే వందేభారత్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Bandi Sanjay:  మోదీ చేతనే కేసీఆర్‌కు భారీ గజమాల వేయిస్తాం: బండి సంజయ్‌

Bandi Sanjay: మోదీ చేతనే కేసీఆర్‌కు భారీ గజమాల వేయిస్తాం: బండి సంజయ్‌

రేపు (శనివారం) ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్‌ రావాలని, లేని పక్షంలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావ్‌ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

Kishan Reddy: బండి సంజయ్‌కు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుంది...

Kishan Reddy: బండి సంజయ్‌కు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుంది...

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

G. Kishan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి