కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అస్వస్థత!

ABN , First Publish Date - 2023-05-01T03:05:28+05:30 IST

తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(Telangana BJP leader, Union Minister G.Kishan Reddy) అస్వస్థతకు గురయ్యారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అస్వస్థత!

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(Telangana BJP leader, Union Minister G.Kishan Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతున్న కిషన్‌రెడ్డిని ఆదివారం రాత్రి గం.10.50 నిమిషాల సమయంలో న్యూఢిల్లీ(New Delhi)లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి(AIIMS Hospital) తో చేర్చినట్టు సమాచారం. ఎయిమ్స్‌లోని కార్డియాక్‌ న్యూరో సెంటర్‌(Cardiothoracic & Neurosciences Centre) లోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌(Cardiac Care Centre)లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-05-01T05:13:43+05:30 IST