Home » Food and Health
Popular Prasad Recipes For Sri Rama Navami: శ్రీ రామనవమి నాడు ఎక్కువమంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ లేదా పూజ పూర్తయ్యేవరకూ ఉపవాసం చేస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రసాదాలు తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి, ఆ పదార్థాలు ఏవో.. వాటి తయారీవిధానం ఎలాగో తెలుసుకుందామా..
Health Benefits Of Makhana: సంవత్సరంలో కచ్చితంగా 300 రోజులపాటు ఈ సూపర్ ఫుడ్ తింటూ ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తమ డైట్లో చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఈ రెసిపీ తింటే..
Difference between frozen dessert and ice cream: ఎండాకాలం చల్లచల్లని ఐస్ క్రీం తినాలని అనుకోని వారుండరు. కానీ, చాలామందికి ఐస్ క్రీంకు, ఫ్రోజెన్ డెజర్ట్కు మధ్య తేడా తెలియదు. నిజానికి, వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అందుకని తెలిసో తెలియకో ఫ్రోజెన్ డెజర్ట్ తింటే..
How to check purity of toor dal: సౌత్ ఇండియాలో ప్రతిరోజూ పప్పు లేదా సాంబార్ చేసేవారు ఎంతోమంది. వీటి తయారీ కోసం కందిపప్పు వాడతారనే సంగతి తెలిసిందే. అందరూ అధికంగా వినియోగించే కందిపప్పును మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు మంచిదో..కాదో.. తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇటీవల మార్కెట్లో కల్తీ సరకులు విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది మరి..
బేబీకార్న్, శనగపిండి, వివిధ మసాలాలతో తయారు చేసిన ఈ వంటకం ఆరోగ్యకరమైన మరియు రుచికరమైనది. చివర్లో నిమ్మకాయ రసం, కొత్తిమీర, చాట్ మసాలా తో పరిపూర్ణంగా సర్వ్ చేయవచ్చు
చుక్కకూరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది
ఈ మధ్య కాలంలో కల్తీ రాయుళ్లు బరితెగించేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కల్తీకి పాల్పడుతున్నారు. వెజ్ తినే వాళ్లు ఎంతో ఇష్టపడే పనీర్ను సైతం వదిలిపెట్టడం లేదు.
Calorie Chart : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లోని కేలరీలను ఆచి తూచి లెక్కించుకుని తినడం ఒక్కటే సరిపోదు. ఏ వయసు వారు దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా రోజూ ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలనే తాపత్రయంతో తగిన మోతాదులో తినకుండా రోజూ కడుపు మాడ్చుకున్నారో..
HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్ అల్పాహారం (స్నాక్స్)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.