• Home » Food and Health

Food and Health

NAFLD India: మద్యం తాగకున్నా.. దేశంలో 30% మందికి ఫ్యాటీ లివర్.. షాకింగ్ కారణాలివే!

NAFLD India: మద్యం తాగకున్నా.. దేశంలో 30% మందికి ఫ్యాటీ లివర్.. షాకింగ్ కారణాలివే!

నేటి కాలంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది. పిల్లలు కూడా దీనితో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం తాగకపోయినప్పటికీ.. దేశంలో నూటికి 30 మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు.

Food Poisoning: 111 మంది విద్యార్థినులకు అస్వస్థత కలుషిత ఆహారమే కారణం

Food Poisoning: 111 మంది విద్యార్థినులకు అస్వస్థత కలుషిత ఆహారమే కారణం

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

India Food Price Rise: ఆహార ధరలపై వాతావరణ మార్పుల ప్రభావం

India Food Price Rise: ఆహార ధరలపై వాతావరణ మార్పుల ప్రభావం

అసాధారణమైన తీవ్రమైన వేడిగాలులు వంటి వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో గత ఏడాది ఆహారం ధరలు..

Corn For Diabetics: షుగర్ ఉన్నవారికి మొక్కజొన్న మంచిదా? చెడ్డదా? నిపుణుల సూచన ఇదే..

Corn For Diabetics: షుగర్ ఉన్నవారికి మొక్కజొన్న మంచిదా? చెడ్డదా? నిపుణుల సూచన ఇదే..

వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటే ఆ థ్రిల్లే వేరంటారు ఆహార ప్రియులు. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండటం వల్ల మొక్కజొన్నను తినేందుకు డయాబెటిస్ రోగుల్లో చాలామంది భయపడుతుంటారు. ఇంతకీ, ఇది షుగర్ ఉన్నవారికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..

TG News: హైదరాబాద్‌లో బోనాల పండుగ పూట విషాదం

TG News: హైదరాబాద్‌లో బోనాల పండుగ పూట విషాదం

వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం నెలకొంది.. ఆషాఢ మాస చివరి ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనిలో ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్‌కి గురయ్యారు.

CM Revanth Reddy: 25 నుంచి రేషన్‌కార్డులు

CM Revanth Reddy: 25 నుంచి రేషన్‌కార్డులు

రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది.

Skipping Dinner Effects: రోజూ డిన్నర్ మానేస్తే.. ఈ సమస్యలు తప్పవు!

Skipping Dinner Effects: రోజూ డిన్నర్ మానేస్తే.. ఈ సమస్యలు తప్పవు!

రాత్రుళ్లు తరచూ భోజనం చేయడం మానేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఖాళీ కడుపుతో నిద్రపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గకపోగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. .

ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!

ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!

ఈ మధ్య సమయం లేదనే కారణంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు బయటి తిండికి అలవాటు పడిపోతున్నారు. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ పరిమితికి మించి తినేస్తున్నారు. అయితే, ఈ జంతువు మాంసం అతిగా తింటే పేగులు కుళ్లిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ

BC Girls Hostel: బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో ఆహారం కల్తీ

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి