• Home » Food and Health

Food and Health

Seasonal Ingredients : ఇతర రాష్ట్ర రుచులు మీ కోసం...

Seasonal Ingredients : ఇతర రాష్ట్ర రుచులు మీ కోసం...

శీతాకాలంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని రుచికరమైన పదార్థాలను ఎలా చేయాలో తెలుసుకుందాం.

GAC FRUIT:ఈ పండు తింటే.. ముసలితనం రాదు

GAC FRUIT:ఈ పండు తింటే.. ముసలితనం రాదు

వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి ఇది పోషకాల గని. నిత్యయవ్వనంగా ఉంచేలా చేసే ఈ పండు పేరు...

Yadadri Bhongir: భువనగిరి గురుకులంలో అమలుకాని కొత్త మెనూ

Yadadri Bhongir: భువనగిరి గురుకులంలో అమలుకాని కొత్త మెనూ

నలభై శాతం పెరిగిన డైట్‌ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్‌ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.

Human Health : తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

Human Health : తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

మందులకు లొంగని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు మనుషులను వేధించుకుని తింటున్నాయి. యాంటీబయాటిక్స్‌ విషయంలోనూ రాటుదేలి.. మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) అంటారు.

CM Revanth Reddy: బడి.. పెట్టుబడి

CM Revanth Reddy: బడి.. పెట్టుబడి

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.

Salt Expiration: ఉప్పుకు కూడా గడువు తేదీ ఉంటుందా.. నిజమేనా..

Salt Expiration: ఉప్పుకు కూడా గడువు తేదీ ఉంటుందా.. నిజమేనా..

ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారమైనా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే ఈ ఉప్పుకు గడువు తేదీ ఉందా. ఉంటే ఎన్నేళ్లు ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Motkur: మధ్యాహ్న భోజనం ముద్దముద్ద

Motkur: మధ్యాహ్న భోజనం ముద్దముద్ద

హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది.

High Court: పిల్లలు మరణిస్తే తప్ప.. స్పందించరా

High Court: పిల్లలు మరణిస్తే తప్ప.. స్పందించరా

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్‌ పాయిజన్‌ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court: మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..

High Court: మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..

ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది.

కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు

కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు

మధ్యాహ్న భోజనం విషతుల్యమై విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి