Home » Fish
నంద్యాల జిల్లా: శ్రీశైలం రిజర్వాయర్లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది.
వేటాడే జంతువులు అది రక్తంగా భావిస్తాయి. నీటిలో ద్రవం మొత్తం అలముకుని మార్గం కనిపించకుండా కాస్త గందరగోళానికి గురిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది.