Home » Fire Accident
హైదరాబాద్ రాం నగర్ చౌరస్తా సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.
కాకినాడ రూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం కొవ్వాడలో మంగళవారం అర్ధరాత్రి శ్రీనిలయం డోర్ నెంబర్ 1-79 ఇంటి భవనంలో ఒక్కసారిగా మంటలు ఉవె త్తున ఎగిసిపడ్డాయి. ఇంటి యజమాని భార్య తో కలిసి కొన్ని రోజుల క్రితం అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో స్థానికులు సాలిపే
హైదరాబాద్: భాగ్యనగరంలోని మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కొంత మేర ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనల ప్రదేశాలకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉషారాణి, మోహన్ లాల్ దంపతులు గత కొంత కాలంగా బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్బంగా ముందుగానే టాపాసులు తీసుకువచ్చి ఇంట్లో నిలువ ఉంచుకున్నారు. రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి టపాసుల్లో పడడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు పెరిగి ఇంట్లో ఉన్న బాణా సంచా మొత్తం పేలిపోయింది.
జనగామలో ఆదివారం తెల్లవారుజామున ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పదికి పైగా దుకాణాలు దగ్ధమై పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.
ప్రమాదవశాత్తు ఓ పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకోవడంతో దాదాపు 23 మంది మృతిచెందిన ఘటన థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులోని థాని ప్రావిన్స్లో మంగళవారం జరిగింది.
థ్యాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి విహార యాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 25మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
పాఠశాల హాస్టల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(fire accident)లో 17 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కెన్యా(kenya) నైరోబీలోని నైరీ కౌంటీ పట్టణంలో జరిగింది.
బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.