• Home » Farmers

Farmers

MSP Increase: ఏ పంటకు ఎంత మద్దతు ధర పెంచారంటే..

MSP Increase: ఏ పంటకు ఎంత మద్దతు ధర పెంచారంటే..

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ ఆమోదం తెలిపింది. పెంచిన రేట్లు 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది.

Central Government: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..

Central Government: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..

Central Government: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌కు వరి మద్దతు ధరను 69 రూపాయలకు పెంచింది.

Kurnool Farmer: ఊహించని అదృష్టం.. రైతు జీవితమే మారిపోయింది..

Kurnool Farmer: ఊహించని అదృష్టం.. రైతు జీవితమే మారిపోయింది..

Kurnool Farmer: కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దగ్గరకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా అదృష్టం ఊహించని విధంగా తలుపుతట్టింది.

Farmers Protest: రోడ్డెక్కిన అన్నదాతలు

Farmers Protest: రోడ్డెక్కిన అన్నదాతలు

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్నదాతలు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని రహదారిపై పోసి రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.

Farmer Suicide: అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య

Farmer Suicide: అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య

పంటల దిగుబడి సరికా రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్దిలో గురువారం జరిగింది.

 CM Chandrababu: రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి..  అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగయ్యేలా చూసి... రైతులు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. పొగాకు, కోకో పంటలను ఆయా కంపెనీలు కొనుగోళ్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటకు మద్దతు ధర కన్నా తగ్గితే రైతులను నేరుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని రైతు ఆత్మహత్య

ఆర్‌ఆర్‌ఆర్‌లో భూమి పోతుందని రైతు ఆత్మహత్య

రీజినల్‌ రింగ్‌ రోడ్డులో తన భూమి పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామంలో సోమవారం జరిగింది.

CM Chandrababu: మహిళలకు పంద్రాగస్టు కానుక

CM Chandrababu: మహిళలకు పంద్రాగస్టు కానుక

మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన సీఎం చంద్రబాబు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా పలు పథకాలు ప్రకటించారు.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

ఓ రైతుపై మొసలి దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధి కూసుమూర్తి గ్రామ శివారు భీమానదిలో శనివారం చోటుచేసుకుంది.

Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ

Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ

రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి