Home » Farmers
తెలంగాణకు ఎరువుల కొరత లేకుండా సహకరిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
రైతుల సంక్షేమానికి రేవంత్ సర్కారు పెద్ద పీట వేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు.
మామిడి కొనుగోలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
రైతులు తిరగబడితే ప్రభుత్వాలే గల్లంతవుతాయి. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటమే ఇందుకు నిదర్శనం. వారి పోరాటమే గత వైసీపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది. కరేడు రైతుల విషయంలో మేల్కొకపోతే కూటమి ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది..
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగినాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పడావు పెట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.
సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆప్కాబ్ చెర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు.
మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా వదులుకోం అంటూ రైతులు ముక్త కంఠంతో నినదించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ సచివాలయం-1 వద్ద శుక్రవారం గ్రామసభ జరిగింది.
పంట సాగుకు చేసిన అప్పు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం
అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.
గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.