• Home » Fake News

Fake News

Alpha Hotel: ఆ వార్తలపై ఆల్ఫా హోటల్ క్లారిటీ.. అలాంటివి నమ్మోద్దని సూచన

Alpha Hotel: ఆ వార్తలపై ఆల్ఫా హోటల్ క్లారిటీ.. అలాంటివి నమ్మోద్దని సూచన

సికింద్రాబాద్‌(secunderabad) ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫేమస్ ఆల్ఫా హోటల్‌(Alpha Hotel) గురించి నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హోటల్ గురించి సోషల్ మీడియా(social media)లో ఇటివల పలు వార్తలు, పుకార్లు ప్రచారం వచ్చాయి. వీటిపై హోటల్ యాజమాన్యం స్పందించి, అలాంటివి నమ్మోద్దని ప్రజలకు సూచించింది. అసలేమైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..

AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..

ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదలచేస్తాయి.

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.

Elections 2024: ఫేక్‌‌లతో జాగ్రత్త.. నమ్మారో.. అంతే సంగతులు..

Elections 2024: ఫేక్‌‌లతో జాగ్రత్త.. నమ్మారో.. అంతే సంగతులు..

ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

Fact Check: ఏబీఎన్ న్యూస్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా

Fact Check: ఏబీఎన్ న్యూస్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా

ప్రజలకు నిరంతరం వార్తా సమాచారాన్ని అందించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి.. ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందిస్తోంది. @abntelugutv ఐడి ద్వారా ఎబిఎన్ వాస్తవ ట్విట్టర్ ఖాతా పనిచేస్తోంది. ఇది వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ కలిగి ఉంటుంది. కేవలం బ్లూటిక్ కలిగిన ఎబిఎన్ తెలుగు టీవీ ట్వి్ట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసే వార్తా సమాచారం మాత్రమే అధికారికమైనదిగా గమనించాలి. @ABNNewsLive పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు.

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

AP Elections: వైసీపీ మరో నాటకం.. ఇంటెలిజెన్స్ బ్యూరో  పేరిట ఫేక్ సర్వే..

AP Elections: వైసీపీ మరో నాటకం.. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఫేక్ సర్వే..

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉందని అన్ని వార్తా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఓపీనియన్ పోల్‌లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ రిపోర్టు వైరల్ అవుతోంది.

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Fake News: రోత ముఠా...ఫేక్‌ రాత!

Fake News: రోత ముఠా...ఫేక్‌ రాత!

అంతా నీచమే! పేటీఎం ఫేక్‌ బతుకులే! విపక్ష నేతలపై బురదచల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ‘ఆంధ్రజ్యోతి’, ‘వే టు న్యూస్‌’ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం! ఇదే పాడు పద్ధతి! సొంత రోత మీడియాను నమ్మరనీ, దానికి విశ్వసనీయత లేదని వారికీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి