• Home » Facebook

Facebook

ముంబైలో బాలికపై అత్యాచారం

ముంబైలో బాలికపై అత్యాచారం

మహారాష్ట్రలో బద్లాపూర్‌ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral Video: పువ్వులే... నడిసొచ్చెనంటా..!

Viral Video: పువ్వులే... నడిసొచ్చెనంటా..!

పిల్లలు దైవ స్వరూపం అంటారు. అందంగా ముస్తామైన కొందరు పిల్లలను చూస్తే నిజంగా దేవదూతల్లా అనిపిస్తుంటారు. అలాంటిది పిల్లలతో ఏకంగా మోడలింగ్ చేయిస్తే..

Facebook Love: ఆమెకు 78.. అతనికి 34.. ఫేస్‌బుక్‌లో కలిశారు.. చివరకు ఏమైందంటే?

Facebook Love: ఆమెకు 78.. అతనికి 34.. ఫేస్‌బుక్‌లో కలిశారు.. చివరకు ఏమైందంటే?

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమేనని నిరూపిస్తూ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 30 నుంచి 40 ఏళ్ల వయసు తేడా ఉన్నా.. కొందరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న...

Social Media: మారుతోంది సోషల్ మీడియా మానియా..

Social Media: మారుతోంది సోషల్ మీడియా మానియా..

ఫోన్ లేనిదే పిల్లలు నిమిషం ఉండటం లేదు. ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారు. స్క్రీన్ టైమ్ కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురువుతున్నారు. తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయం పేరంట్స్ వైద్యుల వద్దకు వచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు.. కానీ మొబైల్ వాడటం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని వివరించారు.

WhatsApp Meta AI: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక సమస్త సమాచారం అందులోనే

WhatsApp Meta AI: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక సమస్త సమాచారం అందులోనే

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.

MLA Shravan Kumar: ఎమ్మెల్యే పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు..

MLA Shravan Kumar: ఎమ్మెల్యే పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు..

అమాయకులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు(Cyber ​​criminals) రోజురోజుకీ కొంతపంథా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎమ్మెల్యేల పేరిటా మోసాలకు దిగుతున్నారు.

SP : రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు

SP : రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పోస్ట్‌ చేసిన వారితో పాటు గ్రూప్‌ అడ్మినలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇనస్టాగ్రాం తదితర సోషల్‌ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లను ముట్టడిస్తాం, దాడులు చేస్తామని బెదిరిస్తూ, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అవాస్తవాలు ..

Technology : మూడేళ్ళలో యువతకు చేరువ

Technology : మూడేళ్ళలో యువతకు చేరువ

ఫేస్‌బుక్‌ అనతికాలంలోనే అంటే ఆరంభించిన ఇరవై సంవత్సరాల్లోనే అన్ని వర్గాల ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో యువతకు మరింత చేరువైంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ స్వయంగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోనే 18-29 మధ్యవయస్కులైన నాలుగుకోట్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు.

Hyderabad: ఓట్ల కోసం రీల్స్‌, వీడియోలు.. అభ్యర్థుల ‘స్మార్ట్‌’ ప్రచారం

Hyderabad: ఓట్ల కోసం రీల్స్‌, వీడియోలు.. అభ్యర్థుల ‘స్మార్ట్‌’ ప్రచారం

ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సోషల్‌ మీడియా(Social media)తో ‘స్మార్ట్‌‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు

ఆమె ఫేస్‌బుక్‌(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి