• Home » Exit polls

Exit polls

Betting: జోష్ నింపిన ఎగ్జిట్ పోల్ అంచనాలు

Betting: జోష్ నింపిన ఎగ్జిట్ పోల్ అంచనాలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్‌లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.

Ap Election Survey :లోకమంతా ఒకవైపు..   జగన్‌ మరోవైపు!

Ap Election Survey :లోకమంతా ఒకవైపు.. జగన్‌ మరోవైపు!

లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్‌ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌, రైజ్‌ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్‌ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు

Exit Polls :  కూటమికే  జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

Exit Polls : కూటమికే జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.

Exit Polls : మోదీ మ్యాజిక్‌!

Exit Polls : మోదీ మ్యాజిక్‌!

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారా!? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా!? ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.

Lok Sabha Election Exit Poll Results Highlights: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Lok Sabha Election Exit Poll Results Highlights: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Lok Sabha Election 2024 Exit Poll Results Live Updates in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు.. ప్రజలు పట్టం కట్టేదెవరికి.. పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేక ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Lok Sabha Exit Polls: ముచ్చటగా మూడోసారి...

Lok Sabha Exit Polls: ముచ్చటగా మూడోసారి...

ఎన్డీయే గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలున్నాయని తేల్చాయి.

Exit Polls 2024: అక్కడ కూడా ఎన్డీఏదే హవా.. వారి ప్లాన్స్ గల్లంతు

Exit Polls 2024: అక్కడ కూడా ఎన్డీఏదే హవా.. వారి ప్లాన్స్ గల్లంతు

సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. మూడోసారి కూడా ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టారని..

Lok Sabha Exit Poll: దక్షిణాదిలోనూ బీజేపీకి భారీ స్కోర్.. ఇండియా టీవీ సర్వే

Lok Sabha Exit Poll: దక్షిణాదిలోనూ బీజేపీకి భారీ స్కోర్.. ఇండియా టీవీ సర్వే

లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. మెజారిటీ పోల్ సర్వేలు ఎన్డీయే 350కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం పార్టీ 57 నుంచి 65 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని ''ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్'' వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి