• Home » Exams

Exams

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్‌ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్‌, బీఎడ్‌, బీటెక్‌, ఐసెట్‌ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు

పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు

ప్రస్తుతం పరీక్షల సీజన్‌... ఈ సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు రోజూ ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..

Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్‌సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.

Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

Exams: కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

Exams: ‘పది’పై పరేషాన్‌.. ఆ టీచర్లకు పరీక్షే..

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‏గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.

JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల: జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్లు

JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల: జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్లు

JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ వ్యవధిలో, అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి, పరీక్ష రుసుము చెల్లించాలి. పరీక్ష రాయదల్చుకున్న నగరాలను ఎంచుకోవాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి