Home » Exams
రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేసింది. ఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. పరీక్షలు రాసే సమయంలో చదవడం మరో ఎత్తుగా హైరానా పడుతుంటారు. తాము చదివినదంతా పరీక్ష(Exams) రాసే సమయంలో గుర్తుకు ఉంటుందో.. లేదోనని ఆందోళన చెందుతుంటారు.
మార్చి 21 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో(Tenth Class Exams) కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్ను ఇస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్కుమార్(Sushinder Kumar) తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు వేళయింది. రేపటి నుంచి మార్చి 25 వరకు జరిగే పరీక్షలు రాసేందుకు గ్రేటర్లో జిల్లాల వారీగా విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ ప్రసాద్బాబు.. అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్ఎ్సబీఎన కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం 2025 టెన్త పరీక్షల సీఎ్సలు, డీఓలకు ఏసీ గోవింద్నాయక్, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులుతో కలిసి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. సీఎస్, డీఓలు ముందుగానే కేంద్రాలను సందర్శించి, అక్కడ అన్ని వసతులు ఉన్నాయో.. ...
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్ మేనేజ్మెంట్లు టాలెంట్ టెస్ట్లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు.
జిల్లాలో శనివారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Inter Students Problems: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్ కాసేపు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Inter Exams: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు (శనివారం) ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదనే నిబంధనను తీసుకొచ్చారు అధికారులు.
ఎస్ఎస్సీ విడుదల చేసే జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం కీని చూసేందుకు అభ్యర్థులు ముందుగా ssc.gov.in. వెబ్ సైట్కు వెళ్లాలి. హోమ్పేజీలో ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అని ఉన్న లింక్ను వెతకండి.
ఇంటర్ పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15 వరకూ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. 1వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మూడో తేదీ నుంచి సెకెండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ...