• Home » Exams

Exams

Answer Sheets: టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

Answer Sheets: టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం భౌతిక, రసాయన శాస్త్రం పరీక్ష నిర్వహించగా ఖమ్మం జిల్లా కారేపల్లి మోడల్‌ స్కూల్‌ కేంద్రంలో పరీక్ష రాసిన

Bengaluru: దేవుడా.. ఓ మంచి దేవుడా.. పాస్‌ మార్కులు వచ్చేలా చూడు సామీ

Bengaluru: దేవుడా.. ఓ మంచి దేవుడా.. పాస్‌ మార్కులు వచ్చేలా చూడు సామీ

దేవుడా.. ఓ మంచి దేవుడా.. నాకు పాస్‌ మార్కులు వచ్చేలా చూడు సామీ.. అంటూ ఓ విద్యార్థి తన కోరికల చిట్టాను ఓ పేపర్ పై రాసి దాన్ని హుండీలో వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

10th Class Exams: తొలి రోజు 99.67% మంది హాజరు

10th Class Exams: తొలి రోజు 99.67% మంది హాజరు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు, శుక్రవారం ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష 2,650 కేంద్రాల్లో సాఫీగా జరిగింది. మొత్తం 4.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 99.67 హాజరు శాతం నమోదైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

School exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

School exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

రాష్ట్రంలో శుక్రవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు 2,650 కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు.

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లు.. ఓవైపు కన్నతల్లి ఆకస్మిక మృతి.. మరోపక్క కన్నీటి పర్యంతమై పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద సంఘటన రామాపురంలో జరిగింది.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

Exam Question Paper Missing: పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ పేపర్ గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాయదుర్గంలోని ఓపెన్ స్కూల్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

సోమవారం పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ సారి మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంజాన్ పండుగ ఆధారంగా చివరి పరీక్ష మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు.

Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..

Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..

పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.

 Education Department: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Education Department: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

పబ్లిక్‌ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత వంద రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది.

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. పదో తరగతి విద్యార్థులంతా సోమవారం జరిగే పరీక్షలకు హాజరుకావాలని, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి