• Home » Exams

Exams

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లు.. ఓవైపు కన్నతల్లి ఆకస్మిక మృతి.. మరోపక్క కన్నీటి పర్యంతమై పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద సంఘటన రామాపురంలో జరిగింది.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

Exam Question Paper Missing: పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ పేపర్ గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాయదుర్గంలోని ఓపెన్ స్కూల్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

SSC Exams: అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

సోమవారం పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ సారి మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంజాన్ పండుగ ఆధారంగా చివరి పరీక్ష మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు.

Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..

Andhra Pradesh: ఈ బుల్లోడు మామూలోడు కాదు..నాగు పాము కరిచినా పరీక్ష మానుకోలేదు..

పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.

 Education Department: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Education Department: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

పబ్లిక్‌ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత వంద రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది.

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. పదో తరగతి విద్యార్థులంతా సోమవారం జరిగే పరీక్షలకు హాజరుకావాలని, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పోటీ పరీక్షల ఫలితాల్లో పురుషుల హవా కొనసాగుతోంది. గ్రూప్‌-3 పరీక్ష ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలిచారు. గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-3 ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.

Top Rankers: వాయిదా పడినా.. పట్టు వీడలేదు

Top Rankers: వాయిదా పడినా.. పట్టు వీడలేదు

పదో తరగతి ఖమ్మంలో, ఇంటర్‌ విజయవాడ, బీటెక్‌ తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో పూర్తి చేశా. సివిల్స్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

ఎల్లుండే గ్రూప్‌-1 ఫలితాలు

ఎల్లుండే గ్రూప్‌-1 ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్స్‌ ఫలితాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక ప్రకటన చేసింది.

Tenth Class Exams: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్..

Tenth Class Exams: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచీ మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి