• Home » EVM Machine

EVM Machine

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

DCM: ఈవీఎంల వల్లే ఆ రెండుపార్టీలకు ఎక్కువ స్థానాలు వచ్చాయి..

DCM: ఈవీఎంల వల్లే ఆ రెండుపార్టీలకు ఎక్కువ స్థానాలు వచ్చాయి..

ఈవీఎంల కారణంగానే జేడీఎస్‌, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Nara Lokesh: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్..

Nara Lokesh: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్..

ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Congress: బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగాలి: అద్దంకి దయాకర్

Congress: బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగాలి: అద్దంకి దయాకర్

సార్వత్రిక ఎన్నికలపై టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ చేసిన కామెంట్ల దుమారం కొనసాగుతోంది. పోలింగ్ జరిగే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్ జరుగుతున్నాయని కామెంట్ చేశారు. మాస్క్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఏకీభవించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే జరిగి ఉంటాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

EVMs : ఈవీఎంలు వాడొద్దు..

EVMs : ఈవీఎంలు వాడొద్దు..

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంల భద్రతపై చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అది తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలతో ఈవీఎంల అంశం

EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్

EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) వినియోగంపై బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar ) స్పందించారు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..

Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..

దేశంలో ఎన్నికలు ముగిశాయి. ప్రజల తీర్పు వెలువడింది. ఫలితాలతో ఈవీఎంల వివాదానికి తెరపడిందని అంతా భావించారు. కానీ ఈవీఎంలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌‌కు సినిమా మొదలైనట్టేనా..?

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌‌కు సినిమా మొదలైనట్టేనా..?

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్‌ స్టేషన్లో శనివారం రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది.

AP Politics: వెలుగులోకి పిన్నెల్లి అనుచరుల అరాచకాలు.. ఎన్నికల వేళ ఈవీఎంలను ఎలా ధ్వంసం చేశారో చూడండి..

AP Politics: వెలుగులోకి పిన్నెల్లి అనుచరుల అరాచకాలు.. ఎన్నికల వేళ ఈవీఎంలను ఎలా ధ్వంసం చేశారో చూడండి..

అధికారం పోవడంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్నికల రోజు (మే13) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Hyderabad: తీర్పుకు వేళాయె..

Hyderabad: తీర్పుకు వేళాయె..

హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి