Home » Etela rajender
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా గడిపేస్తున్నాయి. ఇక బీజేపీకి ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలకంగా మారారు. వీరిద్దరి కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఓ హెలికాఫ్టర్ను సిద్ధం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యదిక మెజార్టీతో గెలుసుందని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలంతా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు.
కేసీఆర్ పార్టీలో బీసీగా వివక్ష చూసి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
బీఆర్ఎస్ది నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.
ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది.
హుజరాబాద్తో పాటుగా గజ్వేల్లో కూడా పోటీ చేస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఒక్క నిమిషం కూడా పదవి లేకుండా బతకలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.
బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్(Banda Prakash) వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదని.. చేత కానీ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.