Home » Errabelli Dayakar Rao
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చెప్పారు. దళిత బందు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని పేర్కొన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ నాయకుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao) అన్నారు.
ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.
ఎన్టీఆర్, కేసీఆర్ అభివృద్ధి ప్రదాతలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) వ్యాఖ్యానించారు.
గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్ అని.. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్లెట్ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే ఏపీలో (AP) కరెంటు లేక బట్టలు ఆరేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో భూముల ధరలు పెరిగితే ఏపీలో ధరలు పడిపోయాయని తెలిపారు.
ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి నియోజకవర్గంలో త్వరలో కాంగ్రెస్ డబ్బా ఖాళీ అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు