• Home » EPFO

EPFO

Alert: ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. లాస్ట్ ఛాన్స్ మళ్లీ పొడిగింపు..

Alert: ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. లాస్ట్ ఛాన్స్ మళ్లీ పొడిగింపు..

మీరు ఇంకా ఉద్యోగులకు సంబంధించిన వేతన వివరాలను దాఖలు చేయలేదా. అయితే మీరు వెంటనే చేసేయండి. ఎందుకంటే తాజాగా పదవీ విరమణ నిధి సంస్థ చివరిసారిగా ఈ తేదీని పొడిగించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

EPFO: ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం నో వెయిటింగ్.. ఈజీగా విత్ డ్రా..

EPFO: ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం నో వెయిటింగ్.. ఈజీగా విత్ డ్రా..

పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే వచ్చే నెల నుంచి పీఎఫ్ మొత్తాన్ని ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పీఎఫ్‌ సొమ్ము ఏటీఎం ద్వారా విత్‌డ్రా

పీఎఫ్‌ సొమ్ము ఏటీఎం ద్వారా విత్‌డ్రా

ఉద్యోగ భవిష్యనిధి సొమ్ము ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులు తమ పీఎ్‌ఫను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.

 ELI: ఈ స్కీంకు మీ ఆధార్ లింక్ చేశారా లేదా.. కొన్ని రోజులే గడువు..

ELI: ఈ స్కీంకు మీ ఆధార్ లింక్ చేశారా లేదా.. కొన్ని రోజులే గడువు..

మీరు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ఆధార్ లింక్ చేశారా లేదా, లేకుంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే దీని గడువు త్వరలోనే ముగియనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. పీఎఫ్ డబ్బు ఏటీఎం నుంచి కూడా

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. పీఎఫ్ డబ్బు ఏటీఎం నుంచి కూడా

ఈపీఎఫ్‌వోకు సంబంధించిన పలు నిబంధనలలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నివేదికల ప్రకారం పీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని రద్దు చేయడం, పరిమితిని పెంచడం సహా ఏటీఎం కార్డ్‌ను ప్రవేశపెట్టడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది

EPFO: ఇకపై ఈపీఎఫ్‌ఓ నిధి నుంచి రూ.లక్ష ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే..

EPFO: ఇకపై ఈపీఎఫ్‌ఓ నిధి నుంచి రూ.లక్ష ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే..

ఒకప్పుడు రూ.50 వేలుగా ఉన్న ఈపీఎఫ్ఓ వన్ టైం విత్‌డ్రాల్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.లక్షకు పెంచింది. కొత్త ఉద్యోగంలో చేరిన ఆరు నెలల లోపు పీఎఫ్ నిధిలో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది.

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది.

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

EPFO పెన్షనర్‌లు జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందుతారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బుధవారం ప్రకటించారు.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గుడ్ న్యూ్స్ చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో ఉద్యోగుల వివరాలను సరిదిద్దడానికి, నవీకరించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్‌ఓ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) మార్గదర్శకాలను జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి