• Home » England

England

ENG vs WI: ఫీల్డింగ్ విషయంలో గొడవ.. మైదానంలోనే పరువు తీసుకున్న ఆటగాళ్లు

ENG vs WI: ఫీల్డింగ్ విషయంలో గొడవ.. మైదానంలోనే పరువు తీసుకున్న ఆటగాళ్లు

ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ విషయంలో కెప్టెన్ క ప్లేయర్ కు మధ్య చోటుచేసుకున్న వివాదం వెస్టిండీస్ జట్టు పరువు తీసింది.

ENG vs WI: ఇంగ్లండ్ ఘోర పరాజయం.. ఇంత చిత్తుగా ఓడారేంటి

ENG vs WI: ఇంగ్లండ్ ఘోర పరాజయం.. ఇంత చిత్తుగా ఓడారేంటి

ఇంగ్లీష్ టీమ్‌ను తాజాగా వెస్టిండీస్ దెబ్బ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ సంచలన విజయం సాధించింది. లియామ్ లివింగ్‌స్టన్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఆతిథ్య జట్టు చావుదెబ్బ తీసింది.

Carabao Cup: కరబావో కప్‌లో బ్రెంట్‌ఫోర్డ్, షెఫీల్డ్ మ్యాచ్ డ్రా.. పెనాల్టీ షూట్‌లో గెలుపెవరిదంటే

Carabao Cup: కరబావో కప్‌లో బ్రెంట్‌ఫోర్డ్, షెఫీల్డ్ మ్యాచ్ డ్రా.. పెనాల్టీ షూట్‌లో గెలుపెవరిదంటే

పాపులర్ ఫుట్‌బాల్ లీగ్ ‘కరబావో కప్’లో బ్రెంట్‌ఫోల్డ్ జట్టు క్వాటర్ ఫైనల్‌కు చేరింది. షేఫీల్డ్‌పై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో విక్టరీ కొట్టి నాకౌట్ దశకు చేరుకుంది.

Euro Cup 2024: యూరో కప్ 2024 ఫైనల్.. నాలుగోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్

Euro Cup 2024: యూరో కప్ 2024 ఫైనల్.. నాలుగోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్

యూరో కప్ 2024(Euro Cup 2024) ఫైనల్లో ఇంగ్లండ్(england) జట్టుపై స్పెయిన్(Spain) జట్టు గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో టోర్నీ చరిత్రలో నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది.

UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..

UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..

UK Elections 2024: ఇంగ్లండ్ ఎన్నికలలో లేబర్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితాల్లో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో 326 చోట్ల మెజార్టీలో కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటీవ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండి ఘోర ..

Hyderabad: ఇంగ్లండ్‌లో పీహెచ్‌డీ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్‌..

Hyderabad: ఇంగ్లండ్‌లో పీహెచ్‌డీ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్‌..

సామాజిక శాస్త్రవేత్తగా అణగారిన వర్గాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే ఆ విద్యార్థి కలకు పేదరికం ఆటంకంగా మారింది. ఇంగ్లండ్‌లోని విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కినా, రూ.కోటి విలువ చేసే ఉపకార వేతనానికి ఎంపికైనా..ప్రయాణ ఖర్చులకు అవసరమైన డబ్బు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ విద్యార్థి.

India vs England: కోహ్లీ, రోహిత్‌లకు రెండు పెద్ద గండాలు.. అవి దాటకపోతే..

India vs England: కోహ్లీ, రోహిత్‌లకు రెండు పెద్ద గండాలు.. అవి దాటకపోతే..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరు క్రీజులో కుదురుకుంటే, ఏ రేంజ్‌లో విజృంభిస్తారో అందరికీ తెలుసు. మొదట్లో కాస్త తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత పరిస్థితుల్ని అనుగుణంగా..

 T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?

T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?

నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.

T20 World Cup: నో డౌట్.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌దే గెలుపు

T20 World Cup: నో డౌట్.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌దే గెలుపు

టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రని కొనసాగించిన భారత జట్టు.. టైటిల్‌ని సొంతం చేసుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. అందునా..

India vs England: ఇండియా vs ఇంగ్లండ్.. వర్షం పడి మ్యాచ్ రద్దయితే?

India vs England: ఇండియా vs ఇంగ్లండ్.. వర్షం పడి మ్యాచ్ రద్దయితే?

టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి