• Home » Enforcement Directorate

Enforcement Directorate

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.

ED Team Attacked: మాజీ సీఎం నివాసంలో సోదాలు చేసిన ఈడీ టీమ్‌పై దాడి

ED Team Attacked: మాజీ సీఎం నివాసంలో సోదాలు చేసిన ఈడీ టీమ్‌పై దాడి

ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 15 ప్రాంగణాల్లో ఈడీ సోమవారంనాడు సోదాలు జరిపింది. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది.

ఈడీ వర్సెస్‌ సీఐడీ!

ఈడీ వర్సెస్‌ సీఐడీ!

ఎలాంటి ఆధారాల్లేవని, కేసును మూసివేయాలని సీఐడీ పట్టుబడుతుండగా.. ఆధారాలున్నాయి, సీఐడీ పునరాలోచించుకోవాలంటూ ఈడీ చెబుతోంది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కూడా సీఐడీ నిర్ణయాన్ని తప్పుబట్టడం గమనార్హం.

Enforcement Directorate: సినీ దర్శకుడు అమీర్‌ ఖాతాలో డబ్బు జమ చేసిన సాధిక్‌

Enforcement Directorate: సినీ దర్శకుడు అమీర్‌ ఖాతాలో డబ్బు జమ చేసిన సాధిక్‌

సినీ దర్శకుడు అమీర్‌(Film director Aamir) బ్యాంకు ఖాతాల్లో డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసు నిందితుడైన జాఫర్‌ సాధిక్‌ డబ్బులు జమ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) అధికారులు నిర్థారించారు. ఈ మేరకు వారు తగిన ఆధారాలను సేకరించారు.

ED: ‘జేఆర్‌ ఇన్ఫినిటీ’ కేసులో 7.98 కోట్లు సీజ్‌

ED: ‘జేఆర్‌ ఇన్ఫినిటీ’ కేసులో 7.98 కోట్లు సీజ్‌

టాబ్లెట్ల రూపంలో నిషేధిత మత్తుమందులను ఆన్‌లైన్‌లో విదేశాలకు సరఫరా చేస్తూ పట్టుబడిన జేఆర్‌ ఇన్ఫినిటీ గ్రూపు యాజమాన్యం ఆ డబ్బుతో 22చోట్ల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు గుర్తించారు.

ఎస్బీఐ చేతికిరూ.30.71 కోట్ల శీతల్‌ రిఫైనరీస్‌ స్థిరాస్థులు

ఎస్బీఐ చేతికిరూ.30.71 కోట్ల శీతల్‌ రిఫైనరీస్‌ స్థిరాస్థులు

బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన శీతల్‌ రిఫైనరీస్‌ నుంచి ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసిన రూ.30.71 కోట్ల స్థిరాస్థులను ఎస్బీఐకి ఈడీ అధికారులు అప్పగించారు.

ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 79.20 కోట్లు ఎస్‌బీఐకి అప్పగింత

ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 79.20 కోట్లు ఎస్‌బీఐకి అప్పగింత

ముసద్దీలాల్‌ జువెలర్స్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసిన చరాస్తుల్లో రూ. 79.20 కోట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ)కి అప్పగించారు.

Enforcement Directorate : హయగ్రీవ కేసులోకదిలిన డొంక!

Enforcement Directorate : హయగ్రీవ కేసులోకదిలిన డొంక!

హయగ్రీవ ఫార్మ్‌ అండ్‌ డెవలపర్స్‌ కేసులో కీలక వివరాలు వెలుగుచూశాయి. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.44.75 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు

MUDA Scam: ముడా స్కామ్‌లో కీలక పరిణామం

MUDA Scam: ముడా స్కామ్‌లో కీలక పరిణామం

రెసిడెన్సియల్ లేఔట్స్ కింద మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ సీఎం సతీమణి నుంచి భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించింది. ఆమె నుంచి సేకరించిన భూముల విలువ కంటే అత్యధిక విలువ కలిగిన భూములను ఆమెకు కేటాయించారనేది ప్రధాన వివాదం.

MP Kadir Anand: ఎంపీ కదిర్‌ ఆనంద్‌ కళాశాలలో రూ.13.7 కోట్లు స్వాధీనం

MP Kadir Anand: ఎంపీ కదిర్‌ ఆనంద్‌ కళాశాలలో రూ.13.7 కోట్లు స్వాధీనం

డీఎంకే ఎంపీ కదిర్‌ ఆనంద్‌(DMK MP Kadir Anand)కు చెందిన కళాశాలలో జరిపిన తనిఖీల్లో రూ.13.7 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి