Home » Employees
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో
‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్ కోరారు.
వైసీపీ హయాంలో సమ్మె చేపట్టిన సెర్ప్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
జీవో 317తో జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలని జీవో 317 డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడకంటి అజయ్కుమార్, ఎలగొండ రత్నమాల ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నిక ల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాలశాఖ ...
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న ఏకీకృత ిపింఛను పథకం(యూపీఎ్స)ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో వరంగల్ కేంద్రంగా కాకతీ కదన భేరీ
సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకుసంబంధించిన ఐడీ నెంబర్లతో సహా ఫేస్లను మిషన్లో అధికారులు నమోదు చేశారు.
వక్ఫ్బోర్డు సభ్యులను తొలగించడంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలపై స్పష్టత ఇవ్వాలని అదనపు ఏజీని హైకోర్టు ఆదేశించింది.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి కలెక్టర్ సుమిత్కుమార్ బయల్దేరి వెళ్లారు.
ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు.