• Home » Employees

Employees

 AI Technology : ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు ఉష్‌!

AI Technology : ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు ఉష్‌!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్‌ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో

 Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు

Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు

‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌ కోరారు.

 SERP Employees : సెర్ప్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్‌ సిగ్నల్‌

SERP Employees : సెర్ప్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్‌ సిగ్నల్‌

వైసీపీ హయాంలో సమ్మె చేపట్టిన సెర్ప్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

Employees: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి...

Employees: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి...

జీవో 317తో జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలని జీవో 317 డిస్‌లొకేటెడ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ టీచర్స్‌ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడకంటి అజయ్‌కుమార్‌, ఎలగొండ రత్నమాల ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

AP Govt : వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు

AP Govt : వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు

కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నిక ల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాలశాఖ ...

CPS Employees: 22న వరంగల్‌లో కాకతీ కదన భేరి

CPS Employees: 22న వరంగల్‌లో కాకతీ కదన భేరి

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్న ఏకీకృత ిపింఛను పథకం(యూపీఎ్‌స)ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో వరంగల్‌ కేంద్రంగా కాకతీ కదన భేరీ

TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సచివాలయం ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్‌ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకుసంబంధించిన ఐడీ నెంబర్లతో సహా ఫేస్‌లను మిషన్‌లో అధికారులు నమోదు చేశారు.

Ap High Court : ప్రభుత్వ అధికారాలపై స్పష్టత ఇవ్వండి

Ap High Court : ప్రభుత్వ అధికారాలపై స్పష్టత ఇవ్వండి

వక్ఫ్‌బోర్డు సభ్యులను తొలగించడంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలపై స్పష్టత ఇవ్వాలని అదనపు ఏజీని హైకోర్టు ఆదేశించింది.

Collector: కలెక్టర్ల సదస్సు

Collector: కలెక్టర్ల సదస్సు

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బయల్దేరి వెళ్లారు.

APSRTC Chairman : ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

APSRTC Chairman : ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్‌ ఆర్‌టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి