Home » Employees
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యనభ్యసిస్తున్న వారికి ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రమణారెడ్డి మందు కొట్టాడు. అదేం పెద్ద విశేషమా..? అలవాటు ఉన్న అందరూ కొడతారు.. అనుకోకండి. ఆయన మందు కొట్టిన ప్లేస్ వేరే..! అనంతపురం నడిబొడ్డున..! కోర్టు సముదాయాల ఎదుట..! టూటౌన, రూరల్, ట్రాఫిక్.. మూడు పోలీసు స్టేషనల ముందు బైకు నిలబెట్టి.. సైడ్ బ్యాగ్ నుంచి మద్యం బాటిల్, గ్లాసు ...
Career Tips: వేగంగా మారుతున్న ప్రపంచంలో కేవలం కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. మనం చేసే పనికి సరైన వ్యూహం, సమయానికి సరైన నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. ఈ నైపుణ్యాలతోనే మనం పని చేయగలిగితే, కేవలం విజయమే కాదు, మన జీతం కూడా పెరుగుతుంది. జీతాన్ని రెట్టింపు చేసుకోవాలంటే మనం అలవాటుగా వాడే నైపుణ్యాలు పైన కాకుండా, మన కెరీర్ను మెరుగుపర్చే ముఖ్యమైన నైపుణ్యాలు ఏంటి అనేది తెలుసుకోవాలి.
అవసరానికి మించిన ఉద్యోగులతో ప్రభుత్వం కిక్కిరిసిపోయిందని.. తాను అధ్యక్షుడైతే అలాంటివారందరినీ తొలగించి ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.
బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం...
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఎనిమిదో వేతన సంఘం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరో తీపి కబురు అందించింది. 8వ వేతన సంఘం ప్రకారం.. ఉద్యోగులకు బకాయిపడిన 18 నెలల డియర్నెస్ అలవెన్స్ (DA), డీఆర్ బకాయిలు రెండు విడతల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
రాష్ట్రమంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.
సంస్థను అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి. అందులో ఒకటి తమ ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి మంచి ఫలితాలు రాబట్టడం. సాధారణంగా డబ్బు, పవర్ న్యాప్ పీరియడ్ ఇలా ఎన్నోరకాల సదుపాయాలు కల్పించడం వినే ఉంటారు. ఓ కంపెనీ మరో అడుగు ముందుకేసి ఏకంగా తమ ఉద్యోగులకు తాగినంత మద్యం ఉచితంగా ఇస్తోంది. పైగా అదనంగా ఈ ప్రయోజనాలూ కల్పిస్తోంది.