• Home » Employees

Employees

పాక్‌కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్‌ ప్రభుత్వోద్యోగి అరెస్ట్‌

పాక్‌కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్‌ ప్రభుత్వోద్యోగి అరెస్ట్‌

పాక్‌ గుడాచార సంస్థ ఐఎ్‌సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్‌ఖాన్‌ మంగళియార్‌ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్‌ చేసింది.

AP JAC Chairman Bopparaju: ఒకటినే జీతాలివ్వడం ఆనందంగా ఉంది

AP JAC Chairman Bopparaju: ఒకటినే జీతాలివ్వడం ఆనందంగా ఉంది

కూటమి ప్రభుత్వం నెలకొల్పిన విధంగా ప్రతి నెలా 1న ఉద్యోగులకు జీతాలు, పద్మన్యాసులకు పెన్షన్లు అందడం బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆనందంగా గుర్తించారు. ఉద్యోగుల బకాయిలు, పెండింగ్ డీఏ, హెల్త్ కార్డులు, 12వ పీఆర్‌సీ వంటి మిగతా సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Telangana TDP Youth: యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత పార్టీ ఘనతే

Telangana TDP Youth: యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత పార్టీ ఘనతే

తెలంగాణ టీడీపీ కడప మహానాడులో యువతకు ఉపాధి, మహిళా సాధికారత వంటి నాలుగు కీలక తీర్మానాలు తీసుకుంది. రాష్ట్రం నుంచి 1500 మంది ప్రతినిధులు ఈ మహానాడుకు హాజరయ్యారు.

గ్రీస్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు: నైపుణ్యాభివృద్ధి సంస్థ

గ్రీస్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు: నైపుణ్యాభివృద్ధి సంస్థ

గ్రీస్‌లో డాట్ నెట్, ఎంఎస్ ఎస్ క్యుఎల్ డెవలపర్లకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించబడుతున్నాయి. ఎంపికైనవారికి రూ.25.2 లక్షల వేతనం, ఉచిత నివాసం, భద్రతా ప్రయోజనాలు ఉంటాయి.

TG Employee Health Scheme: ఆరోగ్యానికి ఉద్యోగుల వాటా ఎంత

TG Employee Health Scheme: ఆరోగ్యానికి ఉద్యోగుల వాటా ఎంత

ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకానికి ఒక్క శాతం లేదా ఒకటిన్నర శాతం వేతనాన్ని అందించాలనే రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగ సంఘాలు మాత్రం ఒక శాతానికి మించి చెల్లించలేమని స్పష్టంచేస్తున్నాయి.

Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!

Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!

టీచర్ల బదిలీలకు ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది.విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారం డీఈవోలకు వెబెక్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు.

Chief Minister: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా

Chief Minister: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా

ఉద్యోగులకు ఇదిఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్థం ప్రభుత్వం పలు రాయితీలు కల్పించడంతోపాటు, ప్రమాదంలో మరణించినా, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి అందేలా ఉచిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది.

Agriculture Department: బదిలీల్లో తేడాలు జరిగితే అధికారులదే బాధ్యత

Agriculture Department: బదిలీల్లో తేడాలు జరిగితే అధికారులదే బాధ్యత

వ్యవసాయశాఖ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు. బదిలీల్లో తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

AP CM Industrial Policy: రాష్ట్రంలో  పరిశ్రమల  జోరు

AP CM Industrial Policy: రాష్ట్రంలో పరిశ్రమల జోరు

ఆంధ్రప్రదేశ్‌లో 32,271 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో 35,371 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.

 Employee Unions: ఉద్యోగుల్ని దోషులుగా నిలబెట్టొద్దు

Employee Unions: ఉద్యోగుల్ని దోషులుగా నిలబెట్టొద్దు

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు ప్రకటించాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి