Home » Eluru
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Sanitary Inspector Controversy: కొంతమంది అధికారులు చేస్తున్న పనులతో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలకు సలహాలు, సూచనలు చేసే అధికారులు చాలా అప్రమత్తతో ఉండాలి. కానీ ఓ అధికారి వ్యవహార శైలితో ప్రభుత్వం అప్రదిష్ట పాలు కావాల్సి వచ్చింది. సదరు అధికారి తీరుపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో గురువారం తెల్లవారు జామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను మూడు రోజులు, మూడు ఆసుపత్రులకు తిప్పినా ప్రాణాలు దక్కలేదు.
‘ఏవండోయ్ హెల్మెట్ మీ తలకు బరువు కాదు.. మన కుటుంబానికి భద్రత. సీటు బెల్ట్ ధరించండి.. క్షేమంగా మీ గమ్య స్థానాలకు చేరుకోండి’ అంటూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పంచాంగకర్త, ఆస్థాన సిద్ధాంతి కాశీబొట్ల వీరవెంకట నాగేశ్వర కృష్ణప్రసాద్ శాస్త్రి(65) సోమవారం కన్నుమూశారు.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ యజమానులు..
Eluru MLA Badeti Radhakrishna: మాజీ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీలో చేరడంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్పందించారు. తెలుగుదేశం పార్టీ మహా సముద్రమని ఆయన అభివర్ణించారు. ఫార్టీలోకి కొందరు వస్తుంటారని.. మరికొందరు పోతుంటారన్నారు.