• Home » Eluru

Eluru

AP News: కోడి కనపడటం లేదని అడిగినందుకు ఓ వృద్ధురాలిని...

AP News: కోడి కనపడటం లేదని అడిగినందుకు ఓ వృద్ధురాలిని...

తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కనబడకపోవడంతో ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.

Chandrababu: అర్థరహితంగా కేసులు పెడుతున్న పోలీసులు

Chandrababu: అర్థరహితంగా కేసులు పెడుతున్న పోలీసులు

అమరావతి: పుంగనూరు-తంబళ్లపల్లే ఘటనల్లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఏలూరులో చంద్రబాబును కలిసిన......

AP News: ఇద్దరు యువకులపై నడిరోడ్డులో మూకుమ్మడి దాడి.. ఉలిక్కిపడ్డ నూజివీడు వాసులు

AP News: ఇద్దరు యువకులపై నడిరోడ్డులో మూకుమ్మడి దాడి.. ఉలిక్కిపడ్డ నూజివీడు వాసులు

తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.

AP News: ఏలూరు జిల్లాలో దారుణం.. కత్తితో ఇద్దరు వ్యక్తులపై దాడి

AP News: ఏలూరు జిల్లాలో దారుణం.. కత్తితో ఇద్దరు వ్యక్తులపై దాడి

ఏలూరు జిల్లా(Eluru district)లో దారుణం జరిగింది. కత్తితో ఇద్దరు వ్యక్తులను ఓ యువకుడు దాడి చేశాడు. ఈ దాడికి భూవివాదమే(Land dispute) కారణంగా తెలుస్తోంది.

Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?

Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?

ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!

Ambati Rambabu: పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి

Ambati Rambabu: పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.

TDP : కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములతో ఏలూరు టీడీపీ నేత గన్ని భేటీ

TDP : కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములతో ఏలూరు టీడీపీ నేత గన్ని భేటీ

ఏలూరు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు (Ganni Veeranjineyulu) కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములతో (Sri Ramulu) భేటీ అయ్యారు...

Pawan Kalyan: వలంటీర్లపై జనసేనాని మరోసారి కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: వలంటీర్లపై జనసేనాని మరోసారి కీలక వ్యాఖ్యలు

వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.

Pawan Kalyan: అందుకే రాజకీయాల్లోకి వచ్చా..

Pawan Kalyan: అందుకే రాజకీయాల్లోకి వచ్చా..

ఏలూరు జిల్లా: వైసీపీ పార్టీ జగన్‌ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా, దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Allanani: అందుకోసమే పవన్ ఏలూరు వచ్చారా?... జనసేనానిపై ఆళ్లనాని ఫైర్

Allanani: అందుకోసమే పవన్ ఏలూరు వచ్చారా?... జనసేనానిపై ఆళ్లనాని ఫైర్

ఏలూరులో వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆళ్లనాని ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి