• Home » Eluru

Eluru

Pawan Kalyan: అందుకే రాజకీయాల్లోకి వచ్చా..

Pawan Kalyan: అందుకే రాజకీయాల్లోకి వచ్చా..

ఏలూరు జిల్లా: వైసీపీ పార్టీ జగన్‌ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా, దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Allanani: అందుకోసమే పవన్ ఏలూరు వచ్చారా?... జనసేనానిపై ఆళ్లనాని ఫైర్

Allanani: అందుకోసమే పవన్ ఏలూరు వచ్చారా?... జనసేనానిపై ఆళ్లనాని ఫైర్

ఏలూరులో వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆళ్లనాని ఫైర్ అయ్యారు.

AP News: ఉరవకొండ పీఎస్‌లో పవన్‌కళ్యాణ్‌పై వలంటీర్లు ఫిర్యాదు

AP News: ఉరవకొండ పీఎస్‌లో పవన్‌కళ్యాణ్‌పై వలంటీర్లు ఫిర్యాదు

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వలంటీర్లు కోరారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని వాలంటీర్లు వ్యాఖ్యానించారు.

Pawan Varahi Yatra: సీఎం పీఠానికి విలువ ఇస్తా.. జగన్‌కు కాదంటూ పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Pawan Varahi Yatra: సీఎం పీఠానికి విలువ ఇస్తా.. జగన్‌కు కాదంటూ పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శలు గుప్పించారు.

Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!

Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!

అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...

Pawan Kalyan Varahi Yatra: ఏలూరు సభతో ప్రారంభమవుతున్న వారాహి యాత్ర.. ఎప్పట్నుంచంటే..!

Pawan Kalyan Varahi Yatra: ఏలూరు సభతో ప్రారంభమవుతున్న వారాహి యాత్ర.. ఎప్పట్నుంచంటే..!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. పర్యటన వివరాలను జనసేన పార్టీ వెల్లడించింది. రేపటినుంచి వారాహి యాత్ర ప్రారంభంకానుంది. జూలై 9 (ఆదివారం)న ఏలూరులో జరిగే బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభమవుతోంది.

Kidney Racket: ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం..

Kidney Racket: ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం..

ఏలూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేగింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా ముఠా కిడ్నీ రాకెట్ నడుపుతోంది. బాధితుల వద్ద నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 7 ఏడు లక్షల వరకు కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు.

AP News: రైలులో మద్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్.. పట్టుబడిన వారంతా మహిళలే

AP News: రైలులో మద్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్.. పట్టుబడిన వారంతా మహిళలే

రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం తరలిస్తున్న ముఠాను కైకలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా విదేశీ, స్వదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

TDP: మాగంటి బాబు కాలుకు తీవ్రగాయాలు

TDP: మాగంటి బాబు కాలుకు తీవ్రగాయాలు

ఏలూరు జిల్లాలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. బత్తులవారిగూడెంలో బహిరంగలో మాజీమంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) ప్రసంగిస్తుండగా సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

YCP MLAs: గడప గండం తప్పేట్టు లేదుగా.. పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్‌‌లో ఉంచిన జగన్..!

YCP MLAs: గడప గండం తప్పేట్టు లేదుగా.. పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్‌‌లో ఉంచిన జగన్..!

వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గడప గండం తప్పేట్టులేదు. మరోసారి ఎమ్మెల్యేల గడప ప్రోగ్రెస్‌పై తాజాగా సీఎం జగన్‌ సమీక్షించారు. గడప గడపకు వెళ్లమని పదే పదే ఆదేశించినా రాష్ట్రంలోని మరో 18 మంది మైనస్‌లో ఉన్నారని తేల్చారు. అయితే వారెవరో పేర్లను బయట పెట్టకుండా సస్పెన్స్‌ మిగిల్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి