Home » Elon Musk
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(X) భారత్లోని 2 లక్షల మందికి పైగా యూజర్ల అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్(Elon Musk) ఈ నెలలో (ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య) భారత్ సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)ని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మస్క్ దేశంలో పెట్టుబడి ప్రణాళికలు, కొత్త టెస్లా ప్లాంట్ నిర్మాణం గురించి కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
తయారీ రంగంలోని వారి గురించి ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి.. తయారీ రంగానికి చెందిన వారి గురించి సినిమా రాలేదని అభిప్రాయ పడ్డారు. ఆ ట్వీట్కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని అంగీకరించారు.
సోషల్ మీడియా(social media)లో గతంలో వెలుగులోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్(crowdfunding) విధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇటివల ఈ అంశంపై టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన ట్విట్టర్ స్పందించింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్(Kulwinder Kaur gill)కు రెండు కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు.
గతంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి Xగా మార్చి అనేక మార్పులు చేశారు. ఈ క్రమంలోనే అర్హతగల సృష్టికర్తల కోసం 'యాడ్ రెవెన్యూ షేరింగ్' ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 150,000 కంటే ఎక్కువ మంది క్రియేటర్లకు 45 మిలియన్ డాలర్ల కంటే(రూ.3,73,54,50,000) ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు ఇటివల ప్రకటించారు.
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ మేథస్సును మించి పని చేస్తుంది. ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు, సవాళ్లకు పరిష్కారం కనుక్కుంటుంది. మానవ మేథస్సుతో ఏఐ పోటీ అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి చేరుకున్నారు.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. మస్క్పై నలుగురు వ్యక్తులు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టులో దావా వేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.