• Home » Election

Election

Sambit Patra: పురీ జగన్నాథుడు  మోదీకి భక్తుడు

Sambit Patra: పురీ జగన్నాథుడు మోదీకి భక్తుడు

‘‘పురీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడు’’ అంటూ నోరుజారిన బీజేపీ నేత, పురీ నుంచి ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సంబిత్‌ పాత్రా చిక్కుల్లో పడ్డారు.

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

గండిపేట మండలం నార్సింగ్‌ మునిసిపాలిటీని అధికార కాంగ్రెస్‌ దక్కించుకోగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అక్కడ ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన మునిసిపాలిటీచైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు కాంగ్రెస్‌ సభ్యులు కూడా అనుకూలంగా ఓటేశారు. శనివారం నార్సింగ్‌ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌గా ఉన్న రేఖ, వైస్‌చైర్మన్‌గా ఉన్న వెంకటేశ్‌ యాదవ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది.

Crop Loans: రుణమాఫీయే అజెండా!

Crop Loans: రుణమాఫీయే అజెండా!

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది.

Election Commission: అభ్యర్థుల కంటే అధికారుల ఖర్చే ఎక్కువ!

Election Commission: అభ్యర్థుల కంటే అధికారుల ఖర్చే ఎక్కువ!

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ ఉంటాయి.. కానీ, ఎన్నికల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చేసే ఖర్చుపై పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎన్నికల ప్రక్రియలో అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీగానీ, అడిటింగ్‌ కానీ ఉండదు. అందుకే, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని తాజాగా వెల్లడైంది.

Secunderabad: కంటోన్మెంట్‌లో క్రాస్‌ ఓటింగ్‌ భయం...

Secunderabad: కంటోన్మెంట్‌లో క్రాస్‌ ఓటింగ్‌ భయం...

‘నమస్తే.. బాస్‌. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి